పీకే మానియా దేశ ప్రజాస్వామిక మూలాల పై వేసిన ఎండ్రిన్ గోలీ
పార్టీలకు పీకే మానియా… ప్రపంచ క్రికెట్ కప్ కోసం భారత్ ఒకసారి అకస్మాత్తుగా దేబాశిష్ మహంతీ అనే క్రీడాకారుడిని ఎంపిక చేసింది. ఆయన గేమ్ ఛేంజర్ గా ఉపయోగపడుతాడని క్రికెట్ బోర్డ్ అభిప్రాయం. అంచనా కూడా. కానీ, ఆ అంచనా తలకిందులయింది.…
మన కులపోళ్లకు కూడా మనం సక్సెస్ అయినప్పుడే గుర్తొస్తాం భయ్యా.. ఇదే కేజీఎఫ్ అట్టర్ ఫ్లాప్ అయితే..
మన కులపోళ్లకు కూడా మనం సక్సెస్ అయినప్పుడే గుర్తొస్తాం భయ్యా.. ఇదే కేజీఎఫ్ అట్టర్ ఫ్లాప్ అయితే.. ఏం పర్వాలేదు యాదవ సోదరా.. మరో సినిమా తియ్యి అని ఇలా పోస్టర్ వేసి ధైర్యాన్ని ఇస్తారా? ప్రశాంత్ నీల్.. తన సొంత…
తమరు నేర్పిన విద్యే కాషాయ.. మహాశయులారా..? ఇప్పుడు అదే మీ మెడకు… టీఆరెస్ సోషల్ మీడియా దూకుడు….
టీఆరెస్ సోషల్ మీడియాను ఎవరు నడుపుతున్నారో తెలియదు కానీ… ఈ మధ్య యాక్టివయ్యింది. స్వచ్చంధంగానే చాలా మంది టీఆరెస్కు, ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారు. సోషల్ మీడియా వారియర్స్ అందరూ అంత యాక్టివ్ ఉన్నారా ..? లేదా…? అసలు వాళ్లను పట్టించుకునేవారున్నారా.?? అవసరానికి…
కేటీఆర్… భాష మార్చుకోవడం చాలా బెటర్.. నువ్వు కూడా చిల్లర భాష మాట్లాడితే ఎలా బ్రదర్
నిన్ను, మీ డాడీని తెలంగాణలోని చాలా మంది జనాలు ఎందుకు మోస్తున్నారో తెలుసా? బీజేపీ అనే పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావొద్దనే ఒకే ఒక కారణంతోనే.. ఆ ఒకే ఒక్క రీజన్తో టీఆర్ఎస్కు ఓట్లు వేసే వాళ్లు చానా మంది ఉన్నరు.…
SV KRISHNA REDDY: పూర్వవైభవం కోసం ఎస్వీ తపన…. ఇన్నాళ్లూ ఓపిక పట్టాడు సరే… మారిన ప్రేక్షకుల నాడి పడతాడా..? పడతాడా..?
ఎస్వీ క్రిష్టారెడ్డి… ఓ మంచి దర్శకుడు. దర్శకుడే కాదు. కథ, స్క్రీన్ ప్లే, సంగీతం… అన్నీ తానైతాడు. విజయ తీరాలకు సినిమాను తీసుకెళ్తాడు. కడుపుబ్బా నవ్వించే కామెడీ. వీనుల విందైన సంగీతం. ఎక్కడా అసభ్యతకు తావులేని సీన్లు, డైలాగులు. అచ్చంగా ఓ…
ఇష్టం లేని పెండ్లి చేస్తారా… అయితే క్లోజ్ యువర్ ఐస్ ఐ విల్ గివ్ సర్ప్రైజ్
బ్రతకనివ్వండిరా! బ్రతకనివ్వండిరా! ఇష్టమొచ్చినోడితో బ్రతకనివ్వండిరా! అంటే ఎవడు విని సచ్చాడు? అందుకే ఇలా సర్ప్రైజ్ గిఫ్ట్! గొంతుకోస్తే మర్యాదైనా దక్కుతుంది. బలవంతంగా పడగ్గదికి పంపివుంటే? “ష్!” సమాధానం త్వరలోనే వస్తుంది, వార్తలు చూస్తూండండి! ఇకపై చెల్లవు! శబ్బాశ్ బిడ్డా! నీ శరీరం…
మోడీ, కేసీఆర్ ఓడారు.. రైతే గెలిచాడు…….కేసీఆర్కు తక్షణ కర్తవ్యం బోధపడ్డది
ఎట్టకేలకు అందరూ అనుకున్నట్టు… యాసంగి ధాన్యాన్ని కేసీఆర్ కొనేందుకు అంగీకరించాడు. ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు జరిగిన కేబినెట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది ముందుగా అందరూ ఊహించిందే. రైతుకు మాత్రం మొదటి నుంచి…
ఢిల్లీ లో కేసీఆర్ రైతు రణం… ఆచితూచి ప్రసంగం… ఇక ఉద్యమం ఆగదని సంకేతం…
యాసంగి వరి ధాన్యం కొనగోలు చేయాలని కేసీఆర్ ఆధ్వర్యంలో నేడు ఢిల్లీలో జరిగిన రైతు దీక్ష అందరి దృష్టిని ఆకర్శించింది. అధికార పార్టీ ఏకంగా రాజధానికి చేరుకుని మోడీపై విరుచుకుపడే సందర్భాన్ని అంతా ఆసక్తిగా గమనించారు. కేసీఆర్ ఇప్పటికే ఇక్కడ చాలా…
తెలంగాణ రైతులు ఎండలో రోడ్డెక్కితే… ఢిల్లీ ఏసీ రూములో జిమ్ చేసుకుంటూ ఎంపీ అర్వింద్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు
తెలంగాణ రైతులు ఎండలో రోడ్డెక్కితే… ఢిల్లీ ఏసీ రూములో జిమ్ చేసుకుంటూ ఎంపీ అర్వింద్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు ఈ యాసంగి వడ్లు కొనిపించకుంటే ప్రతీ ఏడాది తెలంగాణ రైతుకు ఇదే గోస -మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్: తెలంగాణ…
భారత దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని సాహసోపేత నిర్ణయం దళితబంధు…
రాజకీయం కోసమో,ఓట్ల కోసమో తెచ్చింది కాదు దళితబంధు -మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో లబ్ధిదారులకు దళితబంధు యూనిట్ల పంపిణి చేసిన మంత్రి నిజామాబాద్: దళిత కుటుంబాల ఆర్ధిక అభ్యున్నతిని కాంక్షిస్తూ…
