Trs లో కార్యకర్తలకు, సోషల్ మీడియాలో సైన్యానికి చెప్పుకోదగ్గ ప్రాధాన్యత లేకపోగా కార్యకర్తల బాధ వినే నాథుడే లేడు.
గోడ దూకి వచ్చే వాళ్లకు ఉన్న విలువ పార్టీకి కంచెలాగా రక్షణ కవచంలా2ఉన్న కార్యకర్తలకు విలువ ,గుర్తింపు ఏదీ లేదు.దానికి తోడు మంత్రులు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పే వరకు నోరు, కాలు కదిలించరాదనే పద్ధతి ఒకటుంది. 2023 ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలకు ఏమైనా గుర్తింపు ఉంటుందా లేదా ఎలాగూ లబ్ధిదారుల ఓట్ బ్యాంక్ ఉంది కదా అని ovar లుక్ లో వెళ్తారా చూడాలి.
గతంలో మోడీ పై విమర్శలు చేసిన trs సోషల్ మీడియా సైన్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారే చవటలు,దద్దమ్మలు అని తిట్టారు. దానితో చాలా నిరుత్సాహనికి గురయ్యారు.

kotha anil kumar

You missed