మంత్రై ఉండి కూడా సొంతూరికి పింఛన్లు ఇప్పించుకోలని అసమర్థుడు సుదర్శన్రెడ్డి.. ఎందుకు సంబరాలంటూ మహేశ్ అడుగుతున్నాడు.. ప్రజలకు పాలన పండుగ చేశాం కనుకే సంబురాలు… కాంగ్రెస్ నేతలకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత…
అప్పట్లో ఆయన మంత్రి. కానీ తన సొంతూరుకి పట్టుమని పది పింఛన్లు కూడా ఇప్పించుకోలోని అసమర్థుడాయన… అని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు ఎమ్మెల్సీ కవిత. ఎడపల్లిలో ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె…
