కరోనా వేళ ఓ యువరైతు వినూత్న ఆలోచన…
కరోనా మొదటి వేవ్ ప్రారంభమైన సందర్భంలో పొలం పనులలో నిత్యం బిజీగా ఉండే ఓ యువ రైతుకు వచ్చిన వినూత్న ఆలోచన ఈ అందమైన రెండంతస్తుల మంచెకు రూపునిచ్చింది. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం సిర్పూర్ గ్రామానికి చెందిన బొడ్డు గోపాల్…
