అర్వింద్పై యెండల వర్గం బల ప్రదర్శన….. పటేల్ ప్రసాద్పై కేసుల పేరుతో నగరంలో ర్యాలీ… పటేల్ ప్రసాద్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయించిన అర్వింద్.. టీఆరెస్ అక్రమ కేసులు పెట్టిందంటూ మెలిక…
నిజామాబాద్ జిల్లాలో అర్వింద్, యెండల లక్ష్మీనారాయణ గ్రూపుల లొల్లి రోడ్డుకెక్కింది. ఎంపీగా అర్వింద్ గెలిచిన నాటి నుంచి యెండలను, ఆయన వర్గాన్ని దూరం పెడుతూ వచ్చాడు. దీంతో ఆయన్నునమ్ముకున్న వర్గమంతా చాలా రోజులుగా నిరుత్సాహంతో ఉన్నారు. పార్టీలో బలవంతంగా కొనసాగుతున్నారు. భాయ్సాబ్…
