Tag: #mparvind

తండ్రి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌… అన్న‌కు ఆహ్వానం పంప‌ని త‌మ్ముడు..! డీఎస్ వ‌ర్దంతి రోజే విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు ఏర్పాట్లు..! అన్న ధ‌ర్మ‌పురి సంజ‌య్‌కు పిలుపు లేదు.. జిల్లాలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన అర్వింద్ మార్క్ రాజ‌కీయం…

(దండుగుల శ్రీ‌నివాస్‌) వ‌ర్దంతి సంద‌ర్బంగా డీఎస్ విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టాపించేందుకు సంక‌ల్పించాడు నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్‌. అన్ని ఏర్పాట్లు జ‌రిగాయి. అమిత్ షా దీనికి హాజ‌ర‌వుతున్నాడు. రెండు అధికారిక ప్రోగ్రామ్స్ మ‌ధ్య‌లో విగ్ర‌హావిష్క‌ర‌ణ పెట్టుకున్నారు. అంతా బీజేపీ నేత‌లే చేస్తుండ‌టంతో డీఎస్…

డీఎస్ విగ్ర‌హానికి బీజేపీ రంగు..! ఈనెల 29న ఇందూరులో విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. హాజ‌ర‌వుతున్న అమిత్ షా.. ఆహ్వానం పంపినా కాంగ్రెస్ దూరం దూరం.. అంతా తానై వ్య‌వ‌హ‌రిస్తున్న ధ‌ర్మ‌పురి అర్వింద్‌..

(దండుగుల శ్రీ‌నివాస్‌) దివంగ‌త సీనియ‌ర్ కాంగ్రెస్ లీడ‌ర్‌, మాజీ పీసీసీ అధ్య‌క్షుడు ధర్మ‌పురి శ్రీ‌నివాస్ విగ్ర‌హావిష్క‌ర‌ణ బీజేపీ రంగు పులుముకున్న‌ది. ఈనెల 29న నిజామాబాద్ న‌గ‌రంలోని బైపాస్ చౌర‌స్తాలో ఆయ‌న విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కేంద్ర మంత్రి అమిత్…

మ‌ద్ద‌తులేని బోడి బోర్డెందుకు…? బోర్డు రాజ‌కీయంలో మ‌ళ్లీ ఆ ఇద్ద‌రు…! ప‌సుపు బోర్డుపై అర్వింద్‌ను కార్న‌ర్ చేసిన క‌విత‌…! బోర్డు ఏర్పాటు పై క్రెడిట్ కొట్టేసిన నిజామాబాద్ ఎంపీ… లోపాలు ఎత్తిచూపి.. ప్ర‌శ్న‌లు సంధించి…! ఇందూరు వేదికగా మ‌ళ్లీ అర్వింద్ , క‌విత‌ల ర‌చ్చ రాజ‌కీయం..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఆ ఇద్ద‌రి మ‌ధ్య ఆది నుంచి ప‌సుపు బోర్డు రాజ‌కీయం నువ్వా నేనా అనే రీతిలో కొన‌సాగుతూ వ‌చ్చింది. తీరా ప‌సుపుబోర్డు ఏర్పాట‌య్యినంక కూడా క‌విత.. అర్వింద్‌ను వ‌ద‌ల్లేదు. బోర్డు తెచ్చిన క్రెడిటంతా కొట్టేద్దామ‌నుకున్న అర్వింద్‌కు , జ‌నాల‌కు…

‘ బోర్డు’ రాజకీయం లో… బోరుమన్న పసుపు రైతు..! ప‌దేళ్ల‌లో 40 శాతం మేర త‌గ్గిన ప‌సుపుసాగు.. ఆనాడు ఎక‌రాకు 30వేల పెట్టుబ‌డి …15వేల ధ‌ర‌…. ఇవాళ ల‌క్ష పెట్టుబ‌డి…. 15వేలు కూడా రాని ధ‌ర‌…! ఇక లాభాలెక్క‌డ‌…! జాతీయ ప‌సుపుబోర్డు ఏర్పాటు చేసినా రైతుల‌కు మేలు శూన్యం… 15వేల మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వ‌లేని నిస్స‌హాయ స్థితిలో బోర్డు…య ఆర్థిక‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకునే శ‌క్తిలేని బోర్డు దుస్థితి… స‌బ్సిడీపై బాయిల‌ర్స్‌, డ్ర‌య‌ర్స్ ఇప్పించ‌గ‌ల‌రా చైర్మ‌న్ సాబ్‌…! నేత‌ల‌కు రాజ‌కీయ అవ‌స‌రాల‌కే ఇది… రైతుల‌కు మేలు చేసేది ఏం లేదు…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) నిజామాబాద్ జిల్లాలో అదీ ఆర్మూర్ డివిజ‌న్ ప‌రిధిలో ఎక్కువ విస్తీర్ణంలో ప‌సుపు సాగ‌వుతుంది. ప‌సుపును బంగారంతో పోల్చుతారు. మ‌రి ఇప్పుడా ప‌రిస్థితి ఉందా…? దీన్ని పండించిన రైతులు ఎందుకు దీన స్ఙ‌తిలో ఉన్నారు. ఎందుకు న‌ష్టాల్లో ఉన్నారు. జాతీయ…

ఓ ప‌సుపుబోర్డు….. రాజ‌కీయాన్నే మార్చేసింది…! ఒక‌రిని అగాధంలోకి నెట్టేసింది…! ఇంకొక‌రిని అంద‌ల‌మెక్కించింది..!!

(దండుగుల శ్రీ‌నివాస్) అప్ప‌టిదాకా ఆమెకు తిరుగులేదు. కేసీఆర్ త‌న‌య‌గా, సీఎం బిడ్డెగా ఆమె తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు, ఆ త‌రువాత మ‌కుటం లేని మ‌హారాణి. ఇందూరుకు సీఎం. ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లా రాజ‌కీయాల‌ను ఆమె ఒంటి చేత్తో శాసించింది. ఆమె…

You missed