ఔను… కవిత అంటే తెలుగు మీడియాకు కక్షే…! లిక్కర్ కేసులో ఆమెపై ఆరోపణలకే అధిక ప్రాచుర్యం.. పబ్లిసిటీ… వివరణలకు అంత ప్రయార్టీ ఇవ్వని మీడియా… అంతో ఇంతో దిశే నయం… నమస్తే తెలంగాణ మరీ అధ్వానం..
ఢిల్లీ లిక్కర్ కేసులో తనతో సుఖేశ్ వాట్సాప్ చాటింగ్ చేశాడు. డబ్బుల పంపకం జరిగిందని రిలీజ్చేసిన లేఖను తెలుగు మీడియా కళ్లకు అద్దుకుని మరీ పతకా శీర్షికన ప్రచురించి జబ్బలు చరుచుకుంది. ఆ మరుసటి రోజు కవిత ఇదంతా ఫేక్. అతనికీ…