Paddy : ‘హుజురాబాద్’ తర్వాత వరిరైతు మెడపై సర్కారు కత్తి… వరి, మొక్కజొన్న వేస్తే మేం కొనం…
ప్రభుత్వ ద్వంద్వ వైఖరి రైతును అయోమయం, గందరగోళానికి గురి చేస్తున్నది. వానాకాలం సీజన్లో వరిని ఒక్క గింజ లేకుండా కొంటామని ఆర్బాటంగా ప్రకటించింది. అదే సమయంలో యాసంగిలో వరిని అసలు వేయనే వద్దని గట్టి వార్నింగ్కు సిద్ధమైంది. అయితే హుజురాబాద్ ఉప…