పెద్దసారు యాదిలో … సురేందర్రెడ్డిని గుర్తు చేసి ఉద్యమ జ్ఞాపకాలను కదిలించిన కేసీఆర్.. జాతీయ రాజకీయ సమాలోచన వేళ పెద్దసారు ప్రస్తావన..
ఇందూరు గడ్డపై సోమవారం నిర్వహించిన చారిత్రాత్మక బహిరంగ సభలో సీఎం కేసీఆర్ తన సహచరుడైన దివంగత రైతు నేత వేముల సురేందర్ రెడ్డిని గుర్తు చేసుకోవడం ఎంతో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశమే. కేసీఆర్-సురేందర్ రెడ్డిల మధ్య స్నేహబంధం ఎంత విడదీయలేనదో నిజామాబాద్…
సభ సక్సెస్ కోసం.. అన్నీ తానై…. ఫలించిన మంత్రి ప్రశాంత్రెడ్డి కృషి..దివంగత రైతు నేత సురేందర్రెడ్డి తో ఉద్యమ యాదిని నెమరువేసుకున్న కేసీఆర్…
సీఎం టూర్ ఖరారైన నాటి నుంచి అన్నీ తానై వ్యవహరించారు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి. పార్టీ కార్యాలయ భవనంతో పాటు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కొత్త కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించేందుకు సీఎం రాక ఖరారైనా నాటి నుంచి జిల్లా కేంద్రంలోనే…
నిజామాబాద్ గడ్డ మీద నుంచి బీజేపీ ముక్త్ భారత్ జెండా ఎగురవేసిన కేసీఆర్…. ఇక దేశ రైతుల వైపు కేసీఆర్ చూపు…. బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం.. రైతులందరికీ ఉచిత కరెంటిస్తాం…. మద్దతు కోరిన కేసీఆర్…. ఇందూరు గడ్డ సాక్షిగా ఇక మరో పోరాటానికి సిద్దమని ప్రకటన….
అనుకున్నట్టుగానే కేసీఆర్ నిజామాబాద్ గడ్డ మీద నుంచి కీలక ప్రకటన చేశారు. మరో ఉద్యమానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఖలీల్వాడీ మైదానంలో చేసిన వాగ్దానం.. మోతే గ్రామానికి వెళ్లి ముడుపు కట్టి ఏకగీవ్ర…
కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ…. ఇందూరు వేదికగా కీలక ప్రసంగం.. ఇందూరు గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్తేజం నింపేలా భారీ బహిరంగ సభ…
చాలా రోజులైంది కేసీఆర్ నిజామాబాద్కు వచ్చి. కవిత ఎంపీగా ఓడిన నాటి నుంచి ఆయన నిజామాబాద్కు రాలేదు. కొత్త కలెక్టరేట్ నిర్మాణం పూర్తయి కూడా చాలా ఏండ్లైంది. ఎప్పుడో రావాల్సింది. కానీ రాలేదు. ఇగో ఇలా ముహూర్తం కుదిరింది. కానీ అప్పటికే…
పచ్చని తెలంగాణా కావాల్నా…? మత పిచ్చి మంటల తెలంగాణ కావాల్నా..?? నిజామాబాద్ నగరంలో వెలిసిన ఫ్లెక్సీలు.. ఆకట్టుకోవడమే కాదు.. ఆలోచింపజేసేలా ఏర్పాటు చేసిన టీఆరెస్ శ్రేణులు…
సీఎం నిజామాబాద్ టూర్ సందర్భంగా ఇందూరు టీఆరెస్ వినూత్నంగా ఆలోచించింది. ఏ పార్టీకి సంబంధం లేకుండా.. పార్టీ ఉనికి, ఆనవాళ్లు కనబడుకుండా నగరంలో విరివిగా .. చాలా చోట్ల ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. ఆలోచించండి… తెలంగాణ ప్రజలారా..!! మనకు కావాల్సింది…
కొండంత రాగం తీసి….. అర్వింద్ డుమ్మా..? కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ప్రొటోకాల్ ప్రకారం అర్వింద్కు అందిన ఇన్విటేషన్…. సీఎం పర్యటనకు దూరంగానే అర్వింద్…..
అంతా ఇదే ఆసక్తి. ఉత్కంఠ. కేసీఆర్ చాలా రోజుల తర్వాత ఇందూరుకు వస్తున్నారు. కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవం తో పాటు అక్కడే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. దీన్ని ఇందూరు బీజేపీ తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించింది. కేసీఆర్ సభకు ముందే…
రేపు సీఎం నిజామాబాద్ పర్యటన… ముస్తాబైన నూతన సమీకృత కలెక్టరేట్….టీఆరెస్ భవన్.. బహిరంగ సభ ప్రాంగణంలో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి…
నిజామాబాద్: ముఖ్యమంత్రి కేసిఆర్ నిజామాబాద్ పర్యటనకు సర్వం సిద్ధం అయ్యింది. ఆదివారం నాడు అందుకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించారు. సోమవారం నాడు ముఖ్యమంత్రి కేసిఆర్ ముందుగా జిల్లా…
బిగ్బాస్-6… క్రేజ్ తగ్గింది బాసూ…!! ఇంతకు ముందులా ఎగబడి చూసే ప్రేక్షకులు లేరిప్పుడు… ఆత్మవిశ్వాసం నిండుగా ఉన్న కంటెంస్టెంట్స్ ఎంపిక మాత్రం సూపర్ బాసూ..!
బిగ్ బాసు-6… కొత్తగా ఉంది. నాగార్జున కూడా కొత్త లుక్తో కనిపించాడు. ఆరంభంలో నాగ్ పాడిన పాటే పంటికింద రాయిలా ఉంది. ఏం బాగలేదు. కానీ ఇంతకు ముందులా క్రేజ్ బాగా తగ్గినట్టు కనిపిస్తోంది ఈ షో పట్ల. ఓటీటీలో వేసిన…
ఇజ్జత్ తీసుకున్న నమస్తే తెలంగాణ…. బీజేపీ పార్టీ ఆఫీసులో నమస్తే విలేకరి ప్రశ్నాపత్రం హల్చల్… బయటపెట్టిన బండి సంజయ్.. ఇంత చిల్లర రాజకీయమా అంటూ నమస్తే పై విరుచుకుపడ్డ బీజేపీ
అది బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయం.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్మీట్.. అంతా హడావుడిగా ఉంది. ఇంతలో ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ వేదిక మీద ఓ ప్రశ్నాపత్రాన్ని చూపాడు. ఏమిటా అని అంతా చూస్తున్నారు. అది నమస్తే…
రాజకీయాలకు మానస గణేశ్ గుడ్ బై…? ఇచ్చిన హామీలు మరిచిన కవిత, జీవన్ రెడ్డి… ఇక తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన గణేశ్… ఎంబీసీ, రజక సంఘాల ఐక్య సమితి కన్వీనర్గా సేవలందిస్తానని వెల్లడి…
టీఆరెస్ నాయకుల తీరుతో, ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో మరోనేత తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. తను రాజకీయాల నుంచి స్వచ్చందంగా తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. మానస గణేశ్. కింద స్థాయి నుంచి ఎదిగిన బీసీ బిడ్డ. విద్యావంతుడు. మానన విద్యా సంస్థల…
