బీఆరెస్‌ టార్గెట్ డైవర్ట్‌…. బీజేపీ నుంచి కాంగ్రెస్‌కు షిఫ్ట్‌… కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెరగడమూ కారణమే… రేవంత్‌ అనాలోచిత వ్యాఖ్యలతో ప్రజలకు చేరువయ్యేందుకు బీఆరెస్‌కు మంచి అవకాశం.. నిత్యం జనాల్లో ఉండేలా కేసీఆర్‌ ప్లాన్‌… ప్రతిపక్షాలకు ఎదిగేందుకు ఛాన్స్‌ ఇవ్వని వ్యూహాలు… పదిరోజుల పాటు రైతు సభలతో కాంగ్రెస్‌ ఇక ఉక్కిరిబిక్కిరి… రైతు డిక్లరేషన్‌ ఉత్తదేననిపించేలా ఉద్యమాల ప్రణాళికలు.. రైతుల శ్రేయోభిలాషి పార్టీగా బీఆరెస్సేనని చెప్పేందుకు అన్ని ప్రయత్నాలు… ఇప్పుడు రాజకీయం రైతుల చుట్టూ….

రేషన్‌కార్డుల కోసం లక్ష మంది ఎదురుచూపులు… నాలుగేళ్లుగా తెరుచుకోని పోర్టల్‌.. ఎన్నికల వేళ రేషన్‌కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం… కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తులు తీసుకునేందుకు వ్యవస్థే లేదు….

రేషన్‌కార్డుల కోసం జనాలు ఎదురుచూస్తున్నారు. ఇందూరు జిల్లాలో ఇప్పటి వరకు లక్ష మంది తమ రేషన్‌కార్డుల్లో కొత్త పేర్లు యాడ్ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వీటిని జిల్లా యంత్రాంగం పెండింగ్‌లో పెట్టేసింది. ఫుడ్‌ సెక్యూరిటీ కార్డుకు సంబంధించిన అఫీషియల్‌ పోర్టల్‌ ఓపెన్…

‘కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల కథ ‘కూడా అర్వింద్ బాండ్ పేపర్ లాంటి ఉత్తి మాటే… తెలంగాణ కాంగ్రెస్‌కు హైకమాండ్‌ ఢిల్లీ వయా బెంగుళూరు… బీజేపీకి హైకమాండ్‌ ఢిల్లీ వయా గుజరాత్‌ కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలే హైకమాండ్‌… మళ్లీ బీఆరెస్‌ ప్రభుత్వమే రాబోతున్నది… విద్యా, వైద్యం, ఉద్యోగాలపై మరింత ప్రత్యేక దృష్టి సారించే దిశగా కేసీఆర్‌ ఆలోచనలు.. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి..

తను అధికారంలోకి రాగానే ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెస్తానని చెప్పిన అర్వింద్‌ బాండు పేపర్‌ ఉత్తి మాటల తప్పుడు హామీల పథకాలే కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీ పథకాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్‌కు హైకమాండ్‌ ఢిల్లీ వయా బెంగుళూరు…

vastavam digital news paper, breaking news23-09-2023, www.vastavam.in

చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించిన పోచారం… బాబును జైళ్లో పెట్టడం మంచిది కాదన్న స్పీకర్ …చర్చనీయాంశమైన పోచారం వ్యాఖ్యలు… ప్రజాస్వామ్యంలో రాజకీయ కక్షలు మంచిది కాదంటూ హితవు… కేసీఆర్‌ కూడా పెంచుతాడు.. అది నేను చెప్పకూడదు..ఆయనే వెల్లడిస్తారు.. కానీ వెల్లడించింది చేసి…

చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించిన పోచారం… బాబును జైళ్లో పెట్టడం మంచిది కాదన్న స్పీకర్ …చర్చనీయాంశమైన పోచారం వ్యాఖ్యలు… ప్రజాస్వామ్యంలో రాజకీయ కక్షలు మంచిది కాదంటూ హితవు…

బాన్సువాడ: ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టును స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించడం చర్చకు తెర తీసింది. ఆయనను జైళ్లో పెట్టడం ఏమాత్రం మంచిది కాదంటూ బాబుకు మద్దతుగా నిలిచారు స్పీకర్‌ సాబ్‌. ఇప్పటికే పలువురు బీఆరెస్‌…

కేసీఆర్‌ కూడా పెంచుతాడు.. అది నేను చెప్పకూడదు..ఆయనే వెల్లడిస్తారు.. కానీ వెల్లడించింది చేసి చూపిస్తారు.. కాంగ్రెస్ వాళ్ళ లాగా కాని మాటలు కేసీఆర్ చెప్పరు.. మంత్రి వేముల ప్రసంగంలో పింఛను పెంపు సంకేతాలు…

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి, సీఎం కేసీఆర్ నమ్మిన బంటు వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం బాల్కొండ నియోజకవర్గం లో కమ్మర్పల్లి మండలంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా తన ప్రసంగంలో రాష్ట్రంలో పింఛను డబ్బులు పెరగనున్నాయని సంకేతాలను ఇచ్చారు.…

బోగస్‌ ఏరివేతలో.. అసలైన ఓటర్లకు ఎసరు..? అంతటా బోగస్‌ ఓటర్లను గుర్తించిన అధికారులు.. ఫిర్యాదులతో అలర్టయిన జిల్లా యంత్రాంగం… ఏరివేత సరే… అసలు ఓటర్లు మళ్లీ నమోదు చేసుకోకపోతే… పోలింగ్‌ వేళ తెల్లముఖమే..? సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతన్న బోధన్‌ నాయకుడి వాట్సాప్‌ మెస్సేజ్‌..

బోగస్‌ ఓటర్లు ఎడాపెడా అంతటా పెరిగారు. ఇక్కడా అక్కడా అని కాదు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో. మహారాష్ట్రలో నివసిస్తున్న వ్యక్తులకు ఇక్కడ ఓటర్ల లిస్టులో పేర్లు నమోదయ్యాయి. ఇవన్నీ నాయకుల ప్రమేయం లేకుండా జరిగేవి కావు. ఈ విషయాన్ని పలు పార్టీలు…

ఆత్మహత్య చేసుకోవటం కరక్ట్ కాదు.. కారణం సమాజానికే సిగ్గు లేదు… సిగ్గు & ఇజ్జత్ లేని సమాజం లో బతుకుతూ మన ఇజ్జత్ గురించి ఆలోచించకూడదు…

నటుడు, బిచ్చగాడు ఫేం, హీరో, విజయ్ ఆంథోని కూతురు ఆత్మహత్య ఎందుకో బాధ అనిపించింది. ఇజ్జత్ లేని సమాజం లో బతుకుతూ మన ఇజ్జత్ గురించి ఆలోచించకూడదు. ఉదయం కొండాపూర్ లో నడుచుకుంటూ వెళ్తుంటే…వెనక నుంచి ఎవరో పిలిచినట్లు అనిపించి వెనుతిరిగి…

vastavam digital news paper, 22-09-2023, www.vastavam.in

సైడ్ అయిపోనున్న బాండ్ పేపర్ హామీ.. ప్రచారంలో కొస్తున్న ‘ప్రధాని బ్రాండ్’ హామీ.. పసుపు బోర్డు నష్ట నివారణ ప్లాన్ లో అరవింద్ టీం.. ఆర్మూర్ లో మోదీ నోట పసుపు బోర్డు ప్రకటన రానున్నట్లు జోరందుకుంటున్న ప్రచారం…

సైడ్ అయిపోనున్న బాండ్ పేపర్ హామీ.. ప్రచారంలో కొస్తున్న ‘ప్రధాని బ్రాండ్’ హామీ.. పసుపు బోర్డు నష్ట నివారణ ప్లాన్ లో అరవింద్ టీం.. ఆర్మూర్ లో మోదీ నోట పసుపు బోర్డు ప్రకటన రానున్నట్లు జోరందుకుంటున్న ప్రచారం…

పసుపు బోర్డు రాజకీయం మరోసారి కొత్త ఎత్తులను సంతరించుకొని ఎన్నికలవేళ రైతుల ముంగిటకు రానున్నట్లు బిజెపి వర్గాల్లో కొన్ని రోజులుగా అంతర్గతంగా జోరందుకున్నది. ప్రధాని నరేంద్ర మోడీ సభను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో నిర్వహింపజేసి ఈ సభలో ప్రధానితో పసుపు…

vastavam digital news paper, 21-09-2023, breaking news, www.vastavam.in

‘ఆరు గ్యారెంటీ’లను ఆరేసిన వేముల… కాంగ్రెస్ హామీలను కడిగిపారేసిన మంత్రి… బిజెపి బాండ్ పేపర్ లాంటిదే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ ల కార్డు అని విమర్శ… పేరు ఇందిరమ్మ ఇల్లు.. కాంగ్రెసోల్ల జేబులోకే సగం బిల్లు….

You missed