పీకే మానియా దేశ ప్రజాస్వామిక మూలాల పై వేసిన ఎండ్రిన్ గోలీ
పార్టీలకు పీకే మానియా… ప్రపంచ క్రికెట్ కప్ కోసం భారత్ ఒకసారి అకస్మాత్తుగా దేబాశిష్ మహంతీ అనే క్రీడాకారుడిని ఎంపిక చేసింది. ఆయన గేమ్ ఛేంజర్ గా ఉపయోగపడుతాడని క్రికెట్ బోర్డ్ అభిప్రాయం. అంచనా కూడా. కానీ, ఆ అంచనా తలకిందులయింది.…