Category: Local News

జ‌క్రాన్‌ప‌ల్లి విమానాశ్ర‌య భూముల‌కు రెక్క‌లు.. అందుకే రైతులు భూములివ్వ‌నంటున్నారు

నిజామాబాద్ జిల్లా జ‌క్రాన్‌ప‌ల్లి మండ‌లంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం భావించింది. ఇక్క‌డ వాతావ‌ర‌ణం అనుకూల‌మ‌ని కూడా తేల్చింది. భూముల స‌ర్వే చేసింది. మొత్తం 1600 ఎక‌రాలు సేక‌రికంచాల‌నుకున్నారు. త‌ర్వాత 1600 ఎక‌రాలు సేక‌రించాల‌నుకున్నారు. ఇందులో 800 ఎక‌రాలు అసైన్డ్ భూముల‌న్నాయి.…

ఈ వృత్తి నిపుణుల‌కు ప‌ని తెల్వ‌దు… కానీ కూలీ మాత్రం క‌ళ్లు తిరిగే రేంజ్‌లో అడుగుతారు..

నాకీమధ్య కాలంలో బాగా చికాకును తెప్పిస్తున్న సమస్య ఎలక్ట్రీషియన్,ప్లంబర్,కార్పెంటర్,తాపీ మేస్త్రి వంటి వృత్తి నిపుణులను హ్యాండిల్ చేయడం.మన ఖర్మ కొద్దీ ఆ వృత్తి లలోని వారిలో నైపుణ్యం శాతం చాల తక్కువ వుంటోంది. ఐనా తప్పదులే అని వారిలో ఎవరినైనా రిపేర్లకని…

అర్వింద్‌..నీకిదే లాస్ట్ వార్నింగ్‌…! గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చిన అన్న ధర్మ‌పురి సంజ‌య్‌..

నిజ‌మాబాద్ రాజ‌కీయాలు ఎప్పుడూ చ‌ర్చ‌కు కేంద్ర బిందువుగా ఉంటాయి. సీనియ‌ర్ లీడ‌ర్, రాజ్యస‌భ స‌భ్య‌డు ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్ ఇద్ద‌రు త‌న‌యులు ఇప్పుడు త‌లో పార్టీలో ఉన్నారు. ప్ర‌స్తుతానికి టెక్నిక‌ల్‌గా డీఎస్ టీఆరెస్ రాజ్య‌స‌భ స‌భ్యుడు. చిన్న కుమారుడు అర్వింద్ బీజేపీ నుంచి…

చేనే త‌ర‌గ‌తిగ‌ది… చ‌దువే క‌దా పురోగ‌తి

అస‌లే క‌రోనా టైం. స్కూళ్లు ఎప్పుడు తెరుస్తారో తెల్వ‌దు. అప్ప‌టి వ‌ర‌కు ఆన్ లైన్ క్లాసులే దిక్కు. అర్థం అయినా.. కాక‌పోయినా. ప్ర‌శ్న‌ల‌కు నివృత్తి దొర‌కక‌పోయినా. అలా స‌ర్ధుకుపోతున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండ‌లం బూర్గుల్ గ్రామానికి చెందిన సౌమ్య సోష‌ల్…

‘మీపై మా అభ్య‌ర్థిని నిల‌బెట్టం…’ ఇందూరు టీఆరెస్ ఎమ్మెల్యేల‌కు కాంగ్రెస్ బంప‌ర్ ఆఫ‌ర్‌..

కండిష‌న్స్ అప్లై. ఇందూరు కాంగ్రెస్ లీడ‌ర్లు.. టీఆరెఎస్ ఎమ్మెల్యేల‌కు బంప‌ర్ ఆఫ‌రిచ్చారు. ‘ఏంటి ఆ ఆఫ‌ర్‌?’ ‘తాము టీఆర్ఎస్ అభ్య‌ర్థిపై కాంగ్రెస్ అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌బోం’ అని ప్ర‌క‌టించారు. ‘అదేందీ? ఇప్పుడు ఇందూరులో ఏం ఎన్నిక‌లొచ్చాయి? అస‌లు అభ్య‌ర్థిని ఎందుకు నిల‌బెట్ట‌మ‌ని అంటున్నారు?…

‘సెక్యూరిటీ గార్డు’ స‌ర్పంచ్‌కు తోడుగా నిలిచిన స‌ర్పంచులు..

నిజామాబాద్ జిల్లా డిచ్‌ప‌ల్లి మండ‌ల ప‌రిధిలోని ఆరెప‌ల్లి గ్రామ స‌ర్పంచ్ మ‌ల్లేష్‌… పంచాయ‌తీల‌కు నిధులు లేక‌.. పెట్టిన డ‌బ్బుల‌కు బిల్లుల రాక సెక్యూరిటీ గార్డుగా ప‌నిచేసుకుంటున్నారు. ఈ విష‌యం మీడ‌యాలో రావ‌డంతో జిల్లా వ్యాప్తంగా క‌ల‌క‌లం రేగింది. దీనిపై జిల్లా క‌లెక్ట‌ర్…

ప్ర‌భుత్వం ఇజ్జ‌త్ పోత‌ద‌ని స‌ర్పంచ్‌నే పిచ్చోడిని చేసే ప్ర‌య‌త్నం…

నిజామాబాద్ జిల్లా డిచ్‌ప‌ల్లి మండ‌ల ప‌రిధిలోని ఆరెప‌ల్లి గ్రామ స‌ర్పంచ్ ఆర్థిక ఇబ్బందులు తాళ‌లేక నైట్ సెక్యూరిటీ గార్డుగా ప‌నిచేసుకుంటున్న ఉదంతం మీడియాలో రావ‌డంతో నిజామాబాద్ జిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగింది. జిల్లా పంచాయ‌తీ అధికారి పేరు మీద…

రెండు ల‌క్ష‌ల ఉద్యోగాలు, 33 నెల‌ల నిరుద్యోగ‌భృతి ఇవ్వాలి.

భార‌తీయ జ‌న‌తా యువ‌మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర శాఖ పిలుపు మేర‌కు కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. మొన్న నిజామాబాద్‌లో, రెండు రోజులుగా క‌రీంన‌గ‌ర్ జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర‌స‌న‌లు నిర్వ‌హిస్తున్నారు. వెంట‌నే 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు భ‌ర్తీ…

ఇంకా న‌యం..ఈ బస్సు ఇంద‌ల్వాయి అడ‌వుల్లో ఆగిపోలేదు… (‘వాస్త‌వ’ చిత్రం..)

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజ‌ధాని ఆర్టీసీ బ‌స్సు ప్ర‌యాణికుల‌ను ఎక్కించుకుని గురువారం రాత్రి 8 గంట‌ల స‌మ‌యంలో హైద‌రాబాద్‌కు బ‌య‌లుదేరింది. తీరా జిల్లా కోర్డు చౌర‌స్తా వ‌ద్దకు రాగానే బ‌స్సు మొరాయించింది. గంట సేపు ప్ర‌యాణికులు ఇక్క‌ట్లు ప‌డ్డారు. ఇంకా న‌యం..…

పేదల భూములను కబ్జా చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల‌ లలిత

నిజామాబాద్ న‌గ‌ర శివారులోని దాస్‌న‌గ‌ర్ వ‌డ్డెర బ‌స్తీ ప్ర‌జ‌ల‌కు సంబంధించిన భూముల‌ను ఆర్మూర్ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల ల‌లిత క‌బ్జా చేశార‌ని బీఎల్ఎఫ్ రాష్ట్ర క‌న్వ‌నీర్ దండి వెంక‌ట్ ఆరోపించాడు. మున్సిప‌ల్ కార్పొరేష‌న్ రెండో డివిజ‌న్ ప‌రిధిలోని దాస్‌న‌గ‌ర్‌కు…