Category: Local News

ఆర్మూర్‌లో ప‌డ‌గ‌విప్పుతున్న ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాలు.. విన‌క‌పోతే మ‌ర్డ‌రే… ఇందూరు టీఆరెస్‌కు ఇదో మ‌చ్చ‌… ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి అనుచ‌రుల మితిమీరిన మ‌ర్డ‌ర్ పాలిటిక్స్‌…. అప్పుడు సాక్షి విలేక‌రిపై .. ఇప్పుడు అదే పార్టీ నేత‌ల‌పై మ‌ర్డ‌ర్ స్కెచ్‌….

రాయ‌ల‌సీయ సినిమా క‌థ‌ల్లో…. ఫ్యాక్ష‌న్ మ‌ర్డ‌ర్ స్టోరీల‌లో ఇలాంటివి విని వుంటాము. ఎక్క‌డో జ‌రిగే స‌న్నివేశాల‌ను చూశాం కానీ ఇక్క‌డే మ‌న ద‌గ్గ‌ర కూడా ఇలాంటివి పురుడుపోసుకుని స్వేచ్చ‌గా మ‌ర్డ‌ర్ రాజ‌కీయాలు పెరిగి పెద్ద‌వ‌వుతాయ‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. ఇప్పుడు ఇందూరు రాజ‌కీయాల్లో…

24 చెక్ డ్యాంలు కట్టించిన ఘనత ప్రశాంత్‌రెడ్డికి దక్కుతుంది. షేక్ హ్యాండ్ చెక్ డ్యామ్‌ల‌తో నీటి గోస తీర్చాడు.

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారి మీద హరీష్ రావు గారి ప్రశంసల జల్లు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారు వారి తండ్రి గారు స్వర్గీయ సురేందర్ రెడ్డి అంకుల్ తో నాకు ఉద్యమ అనుబందం…

ఆర్మీ ఉద్యోగాలకు మంగళం పాడేందుకు అగ్నిపథ్… మోడీ ప్రభుత్వానివి మాటలు తీయగా, చేతలు చేదుగా

ఆర్మీ ఉద్యోగాలకు మంగళం పాడేందుకు అగ్నిపథ్ రక్షణ రంగంలోనూ ప్రైవేటును ప్రోత్సహిస్తున్న కేంద్రం మోడీ సర్కార్ పై ధ్వజమెత్తిన మంత్రి హరీష్ రావు నిజామాబాద్: ఆర్మీ ఉద్యోగాలకు మంగళంపాడేందుకే కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య ,…

బాల్కొండ వాగుల్లో ట్రిపుల్ ‘ఆర్’ జ‌ల‌య‌జ్ఞం… వాగుల్లో మంత్రి వేముల వాట‌ర్ మాస్ట‌ర్ అచీవ్‌మెంట్‌…40వేల ఎక‌రాల‌కు ఉప‌యోగంగా మారిన వాగులు

బాల్కొండ వాగుల్లో ట్రిపుల్ ‘ఆర్’ జ‌ల‌య‌జ్ఞం వీఎస్’ఆర్’ క‌ల‌ వీపీ’ఆర్’ కృషి కేసీ’ఆర్’ స‌హ‌కారం షేక్ హ్యాండ్ చెక్‌డ్యాంల‌తో జ‌ల వైభ‌వం వాగుల్లో మంత్రి వేముల వాట‌ర్ మాస్ట‌ర్ అచీవ్‌మెంట్‌ 40వేల ఎక‌రాల‌కు ఉప‌యోగంగా మారిన వాగులు మ‌రో ఏడు చెక్‌డ్యాంలు…

కేసిఆర్ లేకుంటే తెలంగాణ ను యుపి, బీహార్ లా మారుస్తరు.. జై శ్రీరామ్ అని మాటలు చెప్పుడు కాదు..నేను కేసిఆర్ ను ఒప్పించి 53 గుడులు కట్టించిన..నీవు ఎన్ని కట్టించావు అరవింద్.

కేసిఆర్ లేకుంటే తెలంగాణ ను యుపి.బీహార్ లా మారుస్తరు పచ్చబడ్డ తెలంగాణను ఆగం చేస్తరు కేసిఆర్ మాత్రమే తెలంగాణకు శ్రీరామ రక్ష ఆయనకు మద్దతుగా నిలవాల్సిన బాధ్యత మనందరిది – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ…

భగవద్గీత కూడా పరమతం వాన్ని ద్వేషించమని చెప్పదు… దేశంలో అన్ని రాష్ట్రాల్లో క‌రెంటు కోత‌లున్నాయి… తెలంగాణ‌లో ఎందుకు లేవు…?

భగవద్గీత కూడా పరమతం వాన్ని ద్వేషించమని చెప్పదు… దేశంలో అన్ని రాష్ట్రాల్లో క‌రెంటు కోత‌లున్నాయి… తెలంగాణ‌లో ఎందుకు లేవు…? – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్: దేశంలో గుజరాత్ తో సహా అన్ని రాష్ట్రాల్లో కరెంట్ కోతలు ఉన్నాయి కానీ…

57 ఏళ్ళు నిండిన వారికి ఆసరా పెన్షన్లు….సొంత జాగా కలిగిఉన్న వారికి రూ. మూడు లక్షల ఆర్ధిక సహాయం

57 ఏళ్ళు నిండిన వారికి ఆసరా పెన్షన్లు….సొంత జాగా కలిగిఉన్న వారికి రూ. మూడు లక్షల ఆర్ధిక సహాయం – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్,భీంగల్: ప్రజలకు చేసిన వాగ్దానం మేరకు 57 సంవత్సరాల వయస్సు నిండిన వారందరికీ త్వరలోనే…

30 ఏండ్ల తర్వాత మళ్లీ నిజామాబాద్ నగరానికి సిటీ బస్సులు..

ఇందూరు న‌గ‌రానికి మ‌ళ్లీ సిటీబ‌స్సుల క‌ళ వ‌చ్చింది. దాదాపు ముప్పై ఏళ్ల త‌ర్వాత సిటీ బ‌స్సులు న‌గ‌రంలో తిర‌గ‌నున్నాయి. ఈరోజు నిజామాబాద్ నగరంలోని జిల్లా కేంద్రంలో లోని ఆర్టీసీ ప్రధాన బస్ స్టాండ్లో అర్బ‌న్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తో…

మీ మీడియాకు సంచ‌ల‌నాలు కావాలి…. మంచి ప‌నులు చేస్తే చూపించ‌రు…. కావాల్సిన స‌ర‌కు దొరికితే దాన్నే గిర్ర గిర్ర తిప్పుత‌రు…

మీడియా పట్ల మంత్రి కేటీఆర్ త‌న అసంతృప్తి వెళ్ల‌గ‌క్కారు. మీడియా చాన‌ళ్ల‌కు సంచ‌నాలే కావాల‌ని, అభివృద్ధి ప‌ట్ట‌ద‌ని స్ప‌ష్టం చేశారు. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం కోనాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం…

గోడలకు సున్నాలు వేసినోడు, చందాలు వసూలు చేసినోడు కేసీఆర్ లాంటి పెద్దమనిషిని విమ‌ర్శించ‌డ‌మా..?

కామారెడ్డి: మహబూబ్ నగర్ లో గోడలకు సున్నాలు వేసినోడు, కరీం నగర్ లో చందాలు వసూలు చేసినోడు కేసీఆర్ లాంటి పెద్దమనిషిని విమర్శిస్తున్నార‌ని రేవంత్ రెడ్డి, బండి సంజ‌య్‌ల‌నుద్దేశించి మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. బీబీపేట్ మండలం కోనాపూర్ గ్రామంలో పలు…