Category: Local News

పసుపు బోర్డు ఆశతో రైతులు ఓటేస్తే ఒకడు మోసం చేశాడు .. వాడికి రైతుల ఉసురు, శాపం త‌గులుతుంది.

నిజామాబాద్: పసుపు బోర్డు ఆశతో రైతులు ఓటేస్తే ఒకడు మోసం చేశాడని, వాడికి రైతుల ఉసురు, శాపం త‌గులుతుందని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి… నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌నుద్దేశించి…

మెరే స‌వాలోం కా జ‌వాబ్ దో సంజ‌య్‌…… ఈ ప‌ది ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చిన త‌ర్వాత పాదయాత్ర చెయ్‌?…

మెరే స‌వాలోం కా జ‌వాబ్ దో సంజ‌య్‌…… ఈ ప‌ది ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చిన త‌ర్వాత పాదయాత్ర చెయ్‌?… – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట మండలం లో ఆదివారం పలు అభివృద్ధి…

తెలంగాణ రైతులు ఎండలో రోడ్డెక్కితే… ఢిల్లీ ఏసీ రూములో జిమ్ చేసుకుంటూ ఎంపీ అర్వింద్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు

తెలంగాణ రైతులు ఎండలో రోడ్డెక్కితే… ఢిల్లీ ఏసీ రూములో జిమ్ చేసుకుంటూ ఎంపీ అర్వింద్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు ఈ యాసంగి వడ్లు కొనిపించకుంటే ప్రతీ ఏడాది తెలంగాణ రైతుకు ఇదే గోస -మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్: తెలంగాణ…

భారత దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని సాహసోపేత నిర్ణయం ద‌ళిత‌బంధు…

రాజకీయం కోసమో,ఓట్ల కోసమో తెచ్చింది కాదు దళితబంధు -మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో లబ్ధిదారులకు దళితబంధు యూనిట్ల పంపిణి చేసిన మంత్రి నిజామాబాద్: దళిత కుటుంబాల ఆర్ధిక అభ్యున్నతిని కాంక్షిస్తూ…

మమ్మల్ని వంద అన్న పడతాం.. మా తెలంగాణ సమాజాన్ని అంటే అస్సలు ఊర్కోం

తెలంగాణ వడ్లు కొనే వరకు కేంద్రంలోని బీజేపీని,రాష్ట్ర బీజేపీ నాయకుల్ని ఎక్కడికక్కడ నిలదీస్తాం కేంద్రానికి తెలంగాణ రైతుల ఉసురు తప్పక తగులుతుంది -మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్‌ (వేల్పూర్): టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

తెలంగాణతో పెట్టుకున్నోళ్లు ఎవరూ బతికి బట్టకట్టలేదు… ఉగాది త‌ర్వాత ధాన్యం పోరు షురూ…

కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనిపిస్తాం పీయూష్ గోయల్ అహంకారాన్ని తెలంగాణ సమాజం సహించదు తెలంగాణ ప్రజలకు నూకలు తినడం నేర్పించాలంటావా? కేంద్రంపై విరుచుకుపడ్డ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్: తెలంగాణ రైతులు ఆరుగాలం కష్టపడి సాగుచేసిన ధాన్యాన్ని కేంద్రం…

ఇక్క‌డిచ్చిన‌న్ని ఉద్యోగాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వ‌లేదు… నిరూపిస్తే మంత్రి ప‌ద‌వికి రాజీనామా…

తెలంగాణలో ఇచ్చినన్ని ప్రభుత్వ ఉద్యోగాలు బీజేపీ,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వలేదు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామాకు సిద్ధం మతం పేరుతో భావోద్వేగాలు రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారు వాట్సాప్ లో అన్ని అసత్యపు ప్రచారాలే యువత దీనిపై అప్రమత్తంగా ఉండాలి యువత మౌనం…

స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు….యువతకు ఉచిత పోలీస్ శిక్షణకై వెబ్ సైట్

కేసీఆర్ చొరవతో స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు యువతకు ఉచిత పోలీస్ శిక్షణకై వెబ్ సైట్ బాల్కొండ సెగ్మెంట్ యువత కోసం సొంత ఖర్చుతో ప్రత్యేక యాప్ ఏర్పాటు -మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్, బాల్కొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ…

రెడ్డి కార్పొరేష‌న్ సాధ‌న కోసం ఈనెల 14 న చ‌లో అసెంబ్లీ…

రెడ్డి కార్పొరేషన్ సాధన కోసం… 👉 ఛలో అసెంబ్లీ👈 🏹 🏹 🏹 🏹 🏹 🏹 🏹 మార్చి 14-2022 సోమవారం ఉదయం 11 గంటలకు… 🚶‍♂️👫🚶‍♂️👫🚶‍♂️👫🚶‍♂️👫 రా…! కదలిరా…! రెడ్డి ఐక్యవేదిక పిలుస్తోంది…!! వేలాదిగా,తరలిరా!!! 👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦 పోరాడుతే పోయేదేమి…

తెలివి, జ్ఞానం లేని బీజేపీ నాయ‌కులు గవర్నర్ ప్రసంగం పై వివాదం సృష్టిస్తున్నారు.. బీజేపీ నేతలు ఒళ్ళు, నాలుక రెండు దగ్గర పెట్టుకోవాలి.

ప్రెస్ మీట్@ టీ ఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి… …బీజేపీ నేతలు శాసన సభ సమావేశాల పైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు ..శాసన సభా సమావేశాలు ఈ ప్రభుత్వం లో హుందా గా జరుగుతున్నాయి..వచ్చేవి కూడా…