పసుపు బోర్డు ఆశతో రైతులు ఓటేస్తే ఒకడు మోసం చేశాడు .. వాడికి రైతుల ఉసురు, శాపం తగులుతుంది.
నిజామాబాద్: పసుపు బోర్డు ఆశతో రైతులు ఓటేస్తే ఒకడు మోసం చేశాడని, వాడికి రైతుల ఉసురు, శాపం తగులుతుందని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి… నిజామాబాద్ ఎంపీ అర్వింద్నుద్దేశించి…
