Category: Local News

ఉత్థాన ప‌త‌నం… అర్వింద్ ఒంటెత్తు పోక‌డ‌ల‌తో ఇందూరులో ప‌డిపోతున్న బీజేపీ గ్రాఫ్‌…….

ఒక్క‌సారిగా ఉవ్వెత్తున లేచిన కెర‌టంలా నిజామాబాద్ న‌గ‌రంలో బీజేపీ పుంజుకున్న‌ది. ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. క‌నీసం అంచ‌నా కూడా వేయ‌లేదు. ఏకంగా సీఎం కూతురు, క‌విత‌ను అర్వింద్ ఓడ‌గొట్టి తాను నిజామాబాద్ ఎంపీగా గెలుస్తాడ‌ని. ఆ త‌ర్వాత మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కూడా స‌త్తా…

నిజామాబాద్ జిల్లాలో కొత్తగా మూడు మండలాలు ఏర్పాటు..కామారెడ్డి జిల్లాలో మరో కొత్త మండలం…ముఖ్యమంత్రి కేసిఆర్ కు మంత్రి వేముల దన్యవాదాలు

నిజామాబాద్: ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆలూరు,డొంకేశ్వర్ మండలాలు, బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో సాలూర మండలం మొత్తం నిజామాబాద్ జిల్లాలో కొత్తగా మూడు మండలాలు,కామారెడ్డి జిల్లా బాన్సువాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో కొత్తగా డొంగ్లి మండలం ఏర్పాటు చేయడం పట్ల…

తండ్రికి త‌గ్గ త‌న‌యుడు…. రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌తో బాజిరెడ్డి జ‌గ‌న్ మ‌మేకం.. ఎవ‌రికి ఆప‌ద వ‌చ్చినా నేనున్నానే భ‌రోసా…..

బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్‌… మాస్ లీడ‌ర్‌. ఓట‌మెర‌గ‌ని బీసీ నేత‌. అన్ని వ‌ర్గాలకు ఎప్పుడూ అండ‌గా అందుబాటులో ఉండే నాయ‌కుడు. ఇప్పుడు ఆయ‌న వార‌స‌త్వాన్ని పుణికిపుచ్చుకుని తండ్రి త‌గ్గ త‌న‌యుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు బాజిరెడ్డి జ‌గ‌న్‌. చిన్న‌ప్ప‌ట్నుంచి తండ్రి రాజ‌కీయాల‌కు, ప్ర‌జ‌ల‌కు సేవ…

పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఒక అద్భుత నిర్మాణం…ప్రపంచ స్థాయి ప్రముఖ కట్టడాల్లో ఒకటిగా ఇది నిలువనుంది…

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆదేశాల మేరకు గురువారం రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులను డిజిపి మహేందర్ రెడ్డి,నగర్ సిపి…

నిజామాబాద్ కొత్త క‌లెక్ట‌రేట్‌లో ఉద్యోగాల పేరుతో బురిడీ… బాండ్ పేప‌ర్ రాసిచ్చి మ‌రీ వ‌సూళ్లు….తెర‌వెనుక పీఆర్‌టీయూ లీడ‌ర్‌…?

నిజామాబాద్‌లో కొత్త క‌లెక్ట‌రేట్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. త్వ‌ర‌లో అంటే త్వర‌లోనే. ఎప్పుడ‌ని అడ‌గొద్దు. ఆలోగా ఇలా అక్ర‌మార్కులు కొత్త ఉద్యోగాల పేరుతో ల‌క్ష‌లు వ‌సూళ్లు చేశారు. నిజామాబాద్ ట్రెజ‌రీ ఆఫీసులో ప‌నిచేసే రాజేశ్ అనే ఉద్యోగి ఎంతకు బ‌రి తెగించాడంటే……

విప‌త్తు వేళ విలువైన నాయ‌క‌త్వం… నాడు క‌రోనా క‌ష్ట‌కాలంలో.. నేడు అతివృష్టి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో….

ఆప‌ద వ‌స్తే అండ‌గా ఉంటే చాలు స‌గం ఆప‌ద క‌రిగిపోతుంది. అలాంటి నాయ‌క‌త్వ‌మే విప‌త్తు వేళ బాధితుల వెన్నంటి ఉంటే వేయి విప‌త్తులైనా వెరువ‌కుండా ఉంటారు జ‌నాలు. విప‌త్తును మించిన ఆప‌త్కాలం ఏముంటుంది..? అప్పుడే క‌దా మా నాయ‌కులెక్క‌డ‌..? మా ఓట్ల‌తో…

నిద్రాహారాలు మాని.. ప్ర‌జాక్షేమాన్ని కాంక్షించి… లోత‌ట్టు ప్రాంతాల ప‌రిశీల‌న‌… గూడు చెదిరిన జ‌నానికి బాస‌ట‌…

అధిక వర్షాల నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే ఉండి అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. రాత్రి 1 వరకు ఆయన జిల్లా ఆయా శాఖల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు 24 గంటలు జిల్లా కేంద్రంలోనే…

అత్యవసరమైతే తప్పా ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దు…ప్రయాణాలు రద్దు చేసుకోవాలి ..త‌హ‌సీల్దార్లు గ్రామ‌స్థాయిలో అందుబాటులో ఉండాలి.

ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు…. అధిక వర్షాల నేపథ్యంలో నిజామాబాద్, కామారెడ్డి ఇరు జిల్లాల కలెక్టర్లతో బుధవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫోన్లో సమీక్షించారు. ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే…

భారీ వర్షాల నేపథ్యంలో నిజామాబాద్,కామారెడ్డి జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలి – నిజమాబాద్,కామారెడ్డి కలెక్టర్లతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 

నిజామాబాద్,కామారెడ్డి: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసిఆర్ గ ఆదేశాల మేరకు నిజామాబాద్,కామారెడ్డి ఉభయ జిల్లాల అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అప్రమత్తం…

దండకారణ్యం లో నడుస్తున్న జనతన సర్కార్ పాలన అప్పట్లోనే ఈ మద్దికుంట లో నడిచింది… ఇది ప్ర‌జా కోర్టులకు వేదిక ! నిజామాబాద్ జిల్లా నక్సలైట్ ఉద్యమానికి కేంద్ర బిందువు కూడా….

మద్దికుంట… అప్పట్లో పీపుల్స్ వార్ (ఇప్పటి మావోయిస్ట్ పార్టీ) నక్సల్స్ సమాంతర పాలన సాగించి విముక్తి గ్రామంగా ప్రకటించుకున్నారు. అప్పుడు మాచారెడ్డి మండలం లో ఉండేది. ఇపుడు కొత్తగా ఏర్పడిన రామారెడ్డి మండలంలోకి వెళ్ళింది. మద్దికుంట గ్రామం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా…