Category: Local News

అగ్గి పిడుగు పడింది… యాగఫలం దక్కింది… రెండు రోజుల పాటు శాంతి పూజలు

లోక కళ్యాణార్థం శ్రీ కృష్ణ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి వారి విశ్వ మంగళ శాసనములతో నిర్వహిస్తున్న ఆయుత చండి అతిరుద్రం-పూర్ణ హుతి కార్యక్రమం చివరి రోజున వింత చోటు చేసుకుంది. పార్టీలకతీతంగా ఆథ్యాత్మిక చింతనలో,…

జిల్లా మున్నూరుకాపు సంఘానికి స్థలం కేటాయింపు.. బాజిరెడ్డి జగన్‌ నేతృత్వంలో ఫలించిన కృషి.. ఆమోద ముద్ర వేసిన కేటీఆర్‌.. కొత్త కమిటీతో భేటీ అయిన కేటీఆర్..పాల్గొన్న బాజిరెడ్డి గోవర్దన్‌

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్నూరుకాపులకు శుభవార్త. జిల్లా అధ్యక్షుడిగా బాజిరెడ్డి జగన్‌ను ఎన్నుకున్న తర్వాత తొలిసారిగా కొత్త కమిటీ సభ్యులు జగన్‌ నేతృత్వంలో మంత్రి కేటీఆర్‌ ఇవాళ హైదరాబాద్‌లో కలిశారు. ఈ సందర్భంగా ఆరేళ్లుగా జిల్లా సంఘ భవన నిర్మణానికి…

అతిథులను ఆకట్టుకున్న బాజిరెడ్డి జగన్‌ స్పీచ్‌… రాజకీయ ఉద్దండుల ప్రశంసలు.. ఆశాజ్యోతిగా, యువకులకు స్పూర్తిగా అభివర్ణన

రాజకీయ ఉద్దండులు ఆసీనులై ఉన్న ఆ వేదికపై యువనేత బాజిరెడ్డి జగన్‌ చేసిన ప్రసంగం ఆకట్టుకున్నది. తనదైన శైలిలో కొనసాగిన స్పీచ్‌ అందరి ప్రశంసలూ అందుకున్నది. డిచ్‌పల్లి బీఆరెస్‌ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి అతిథులుగా రాజ్యసభ సభ్యులు, మాజీ స్పీకర్‌ కేఆర్‌…

ఇందూరు ఇలాఖాలో బాజిరెడ్డి బలగం… మున్నూరుకాపు జిల్లా అధ్యక్షుడిగా గోవన్న తనయుడు బాజిరెడ్డి జగన్‌ ఏకగ్రీవ ఎన్నిక.. నిజామాబాద్‌ అర్బన్‌లో డీఎస్‌ కుటుంబ కులపెత్తనానికి ఇక చెక్‌…

మాస్‌ లీడర్‌గా తనకంటూ ఓ ముద్రవేసుకుని, ఓటమెరుగని నేతగా పేరుగడించి ఆర్టీసీ చైర్మన్‌గా రాణిస్తున్న బాజిరెడ్డి గోవర్దన్‌… ఇందూరు జిల్లాలో తన కుల బలగానికి పెద్ద దిక్కుగా నిలిచాడు. తన సామాజికవర్గమైన మున్నూరుకాపు కుల బలగం ఆయన తనయుడు బాజిరెడ్డి జగన్‌ను…

ఎమ్మెల్యేలను కొంటూ రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోస్తున్న మోడీకి కేసిఆర్ సినిమా చూపెట్టిండు… అందుకే కవితమ్మను సంబంధం లేని కేసులో ఇరికించారు..విచారణల పేరిట వేధిస్తున్నరు…..- రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 

ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఆదివారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ది పనుల శంకుస్థాపనలతో పాటు గాంధారి మండల బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి…

నిను వీడని నీడను నేనే…! పాపం…అర్వింద్‌..! ఇంటా, రచ్చా… రచ్చ రచ్చే… పసుపుబోర్డు ఫ్లెక్సీలతో మరింత ఉచ్చులోకి అర్వింద్‌ రాజకీయం..

ఎప్పుడూ కాలం ఒకేలా ఉండదు. ఎల్లప్పుడూ అబద్దాలు చెల్లుబాటు కావు. వ్యక్తిత్వం కడవరకు ఉంటుంది. అప్పటిమటుకు ఏదో చెప్పేసి దాటేద్దాం.. పదవి ఎక్కేద్దాం అంటే కుదరుదు. ఇగో ఇట్లనే అవుతుంది. రైతుల చిరకాల వాంఛ పసుపుబోర్డు సెంటిమెంటను బాగా వాడుకుని ఎంపీగా…

సహకార సంఘాల అధ్యక్షులకు గౌరవం వేతనం పెంచాలని తీర్మానం.. ఐడీసీఎంఎస్‌ చైర్మన్‌ అధ్యక్షతన 53వ మహాసభ సమావేశంలో తీర్మానం..

ది ఇందూరు జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ చైర్మన్‌ సంబారి మోహన్‌ అధ్యక్షతన సోమవారం ఐడీసీఎంఎస్‌ ప్రధాన కార్యాలయంలో 53 వ మహాసభ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. సహకార సంఘాల అధ్యక్షులకు గౌరవం వేతనం పెంచాలని,…

రేపు నామీద కూడా కేసులు పెడ్తరు..భయ పడేది లేదు…పెద్దాయన డి.ఎస్ పరిస్థితి ఏ తండ్రికి రావొద్దు – ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

మోర్తాడ్: బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల క్లస్టర్ 2 గ్రామాల బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం మంగళవారం నాడు జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు, పార్టీ జిల్లా…

ఆత్మీయ సమ్మేళనానికి సతీ సమేతంగా హాజరైన మంత్రి వేముల… ఊరంతా కలిసి వనభోజనాలకు వెళ్లినట్లు.. సరదాగా కుటుంబ సభ్యులతో గడిపి.. సహపంక్తి భోజనాలు చేసి…

భీంగల్: బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నాడు భీంగల్ మండలం లింబాద్రి గుట్ట వద్ద జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి – నీరజారెడ్డి దంపతులు సతీసమేతంగా…

డీఎస్‌, సంజయ్‌ చేరికపై ఇందూరు కాంగ్రెస్‌ సైలెంట్‌ వార్‌..! తమకు సమాచారమే లేదన్న కీలక నేతలు.. వీరి చేరిక పార్టీకి నష్టమేనంటున్న నాయకులు… రేవంత్‌ నిర్ణయం పైనా ఆగ్రహం…

కాంగ్రెస్‌ పార్టీలో డీఎస్‌, సంజయ్‌ల చేరిక ఇందూరు కాంగ్రెస్‌లో కలకలం రేపింది. వస్తామంటే వద్దన్న నేతలను కాదని, రేవంత్‌ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల కినుక వహించారు ఇక్కడి నేతలు. కనీసం వారికి సమాచారం లేదు. పిలుపు లేదు. ఈ రోజు…

You missed