ఇద్దరి లోటు..! డీఎస్, కవితలు లేకుండానే పార్లమెంటు ఎన్నికలు.. !! ఒకరు తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితం.. మరొకరు బెయిల్ కోసం యత్నాలు.. గడిచిన ఎన్నికల్లో ఈ ఇద్దరి మధ్యే హోరాహోరి పోరు.. కవితను ఓడగొట్టి పంతం సాధించిన డీఎస్.. ఇప్పుడు రాజకీయాలకు దూరం.. తనను ఓడించిన అర్వింద్ను ఓడించి తీరుతానన్న కవిత జైలుకే పరిమితం..
దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఇందూరు రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమే. హేమాహేమీలు ఇక్కడ నుంచి ఎదిగిన వారే. నిజామాబాద్ రాజకీయాలెప్పుడు వార్తల్లో కేంద్రబిందువు. ఇప్పుడు కీలకమైన పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న వేళ ఓ ఇద్దరి లోటు ఇక్కడ స్పష్టంగా…