Month: October 2022

ఆర్టీసీ ఉద్యోగులకు దీపావ‌ళి ధ‌మాకా…. పీఆర్సీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్‌… పెండింగ్ బ‌కాయిలు.. దివాళీ అడ్వాన్సుల కోసం వంద‌కోట్లు… ఉద్యోగుల్లో వెల్లివిరిసిన ఆనందం.. సంస్థ ఉద్యోగులను అన్ని విధాలుగా ఆదుకుంటాం… కంటికి రెప్పలా కాపాడుకుంటాం- చైర్మన్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్

ఆర్టీసీ సంస్థ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడానికి ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ ఎట్ట‌కేల‌కు సిగ్నల్ ఇచ్చారు..టిఎస్ ఆర్టిసి కార్పొరేషన్ నుండి ప్రభుత్వానికి ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు మరియు భవనాలు, రవాణా శాఖ ప్రభుత్వ కార్యదర్శి , ఎన్నికల…

పైస‌ల క‌ట్ట‌లు ఓ వైపు… కాంగ్రెస్ కాళ్ల మొక్కుడు సెంటిమెంట్ ఓ వైపు.. మునుగోడులో జోరుగా ఇంటింటికి కాళ్ల మొక్కుడు కార్య‌క్ర‌మం.. ఎన్ఎస్‌యూఐ స్టూడెంట్స్ రంగంలోకి…. ఇప్ప‌టికే మూడు విడ‌త‌లుగా ముగిసిన కాళ్లు మొక్కుడు…

ల‌క్ష‌లు.. కోట్లు…. పార్టీ జంపింగ్‌లు… ఒక‌రికి మించి మ‌రొక‌రు. ఏక్ సే బ‌డ్‌క‌ర్ ఏక్‌.. అనే విధంగా టీఆరెస్‌, బీజేపీ మునుగోడు బైపోల్ రణ‌రంగంలో హోరాహోరీ పోరాడుతున్నాయి. తాజాగా స్వామిగౌడ్‌, శ్రావ‌ణ్ దాసోజులు బీజేపీ నుంచి టీఆరెస్‌లో చేర‌డంతో బీజేపీ మైండ్…

కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ అంటే అంతే… నీతి లేదు.. నియ‌మాలు లేవు.. అధికారం యావ‌.. ఆస్తులు కూడ‌బెట్ట‌డ‌మే ధ్యేయం.. తమ్ముడిని స‌పోర్టు చేసిన వెంక‌ట్‌రెడ్డి.. ఆడియో లీక్‌…. థూ అని చీద‌రించుకుంటున్న మునుగోడు ప్ర‌జ‌లు…

కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ అంటే అంతే మ‌రి. త‌మ‌దే న‌డ‌వాలి. అంతా త‌మ‌కే కావాలి. అన్నం పెట్టిన పార్టీకి సున్న‌మైనా పెడ‌తాం కానీ .. త‌మ వైఖ‌రిలో మార్పులేద‌ని నిరూపిస్తారు ఈ అన్న‌ద‌మ్ములు. వైఎస్ఆర్ జ‌మానా నుంచి వారిది అంతా పంథా. ప్ర‌జ‌లే…

ఉద్య‌మ‌కారుల‌న మ‌ళ్లీ ఒక్క‌వేదిక‌పైకి తెస్తున్న మునుగోడు…. టీఆరెస్‌లోకి దాసోజు శ్ర‌వ‌ణ్‌, స్వామిగౌడ్‌.. ఇలా కాలం క‌లిసి వ‌చ్చింది. మ‌ళ్లీ క‌లిసేలా చేసింది. మునుగోడు జిందాబాద్‌….

ఉద్య‌మ‌కారుల‌ను టీఆరెస్ పార్టీ విస్మ‌రించింది. వేచి చూశారు. ఓపిక ప‌ట్టారు. ఓపిక నశించి ఎవ‌రి దారి వారు చూసుకున్నారు. బీజేపీ క‌నిపించింది. మ‌న‌సు చంపుకుని మ‌రీ అందులో చేరారు. కానీ మ‌న‌సో చోట‌.. త‌నువో చోట అన్న‌ట్టుగానే ఉన్నారు. ఎంతైనా క‌లిసి…

అన్నం పెట్టిన కాంగ్రెస్ ని వదిలి పెట్టి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ను తిడుతాడా మే ము అస్సలు ఆయనకు ఓటు వేయం…రాజగోపాల్ రెడ్డి పై గుర్రుగా ఉన్న జ‌నం..

మునుగోడు ఓటర్ గుంబానంగా ఉన్నడు… అడా మగ ఎవ్వరిని కదిలించినా స్పష్టంగా సమాధానం చెప్పలేదు..ఎందుకు మా అభిప్రాయం చెప్పాలి… చెబితే ఏమవుతుందో అనే భావన చాలా మంది ఓటర్ల లో కనపడింది,కొంత ఎక్కువ సమయం తీసుకుని రాజకీయాలు కాకుండా ఇతర విషయాలు…

మునుగోడులో చాప‌కింద నీరులా కాంగ్రెస్‌… సంప్ర‌దాయ‌క ఓటు బ్యాంకు … స్ర‌వంతికి సానుభూతి తోడు…ఇదో ప‌రీక్షా స‌మ‌యం. త‌మ‌ను తాము నిరూపించుకుని , ప్ర‌జాక్షేత్రంలో త‌మ బ‌ల‌మేంటో రాష్ట్రానికంత‌టికీ తెలియ‌జెప్పే ఓ వేదిక‌.

మునుగోడు ఉప ఎన్నిక రాజ‌కీయం రాజుకుంటున్న‌ది. ఎవ‌రు గెలుపు, ఎవ‌రికి రెండో స్థానం… ఎవ‌రు మూడో స్థానంతో స‌రిపెట్టుకుంటారు.. అనేది ఉత్కంఠ‌ను రేపుతున్న‌ది. ప్ర‌ధానంగా చ‌ర్చ టీఆరెస్, బీజేపీపైనే సాగుతున్నారు. ఈ రెండింట్లో ఏది గెలుస్తుంది..? ఏది రెండో స్థానంతో స‌రిపెట్టుకుంటుంది..?…

పుష్ప లో అల్లు అర్జున్ యాక్ష‌న్‌, డాన్స్ ముందు కాంతారా ఏమీ గొప్ప‌గా లేదు… యాక్టింగ్ కెప‌బిలిటీస్ మ‌నోళ్ల‌కే ఎక్కువ‌…

పుష్ప..కన్నా కాంతారా పెద్ద గొప్పగా ఏమి లేదు..అల్లు అర్జున్ యాక్షన్, డాన్స్ సుపెర్బ్..ఇందులో ఒక్క యక్షగానం లాంటి కోలం నృత్యం (కన్నడిగుల సంప్రదాయ నృత్యం) తప్పా మరేమీ ఆకట్టుకోలేదు.పైగా విపరీతమైన చవకబారు డబుల్ మీనింగ్ డైలాగులతో కూడిన హాస్యం.. ఆ హీరో…

మూడున్నర దశాబ్దాల క్రితం.. ‘స్పందన’ అనే రాత పత్రిక ఒకటి,రెండు సంచికలు తెచ్చాం… మళ్ళీ కలుస్తామని ఊహించలేదు……

పరిచయాలు -పార్శ్వాలు: మూడున్నర దశాబ్దాల క్రితం ఎస్వీ యూనివర్సిటిలో ఎం ఫిల్ చేసే సమయంలో శేఖర్ రెడ్డి, రాజేంద్రప్రసాద్, నేనూ మరికొందరంకలిసి ‘స్పందన’ అనే రాత పత్రిక ఒకటి,రెండు సంచికలు తెచ్చాం అంతే, మళ్ళీ కలుస్తామని ఊహించలేదు కానీ 2002 లో…

బీజేపీ రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌ను ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్న‌దో మునుగోడు ఉప ఎన్నిక ఓ తార్కాణం… 2011లో స‌స్పెండ్ చేసిన రోడ్డు రోల‌ర్ గుర్తు తిరిగి పెట్ట‌డ‌మంటే ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేయ‌డ‌మే… రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ బ‌దిలీ వ్య‌వ‌హారంలో ఈసీ తీరు ఆక్షేప‌నీయం….. కేటీఆర్‌…

మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ వ్యవహారంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిన తీరు ఆక్షేపనీయమని టియారెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెట్ కె. తారక రామారావు తీవ్రంగా విమ‌ర్శించారు. భారతీయ జనతా పార్టీ రాజ్యంగ వ్యవస్థలను ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందో తెలిపేందుకు…

ప‌సుపు రైతుల‌ను మోసం చేసిన అర్వింద్‌…. ఎప్పుడైనా ఇక్క‌డి జ‌నాల‌కు పీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించావా..? రాబోయే రోజుల్లో బీజేపీ నేత‌ల‌కు ప్ర‌జ‌లే త‌గిన గుణ‌పాఠం చెబుతారు….

నిరుపేద కుటుంబాల భ‌రోసా క‌ల్పించి…సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కార్పొరేట్ వైద్యం అందించి కాపాడుకుంటున్నామ‌ని జిల్లా యువ నాయ‌కులు, జిల్లా ప‌రిష‌త్ ఆర్థిక, ప్ర‌ణాళిక సంఘం స‌భ్యులు బాజిరెడ్డి జ‌గ‌న్మోహ‌న్ అన్నారు. నిజామాబాద్ ఎంపీగా ఉన్న అర్వింద్ ఆనాడు ప‌సుపు రైతుల‌ను…

You missed