Month: May 2022

అమిత్ షా వి పొలిటిక‌ల్ పొంక‌నాలు… రైతుల కోసం రాహుల‌న్నా నాలుగు ముచ్చ‌ట్లు చెప్పిండు… అందుకే కమలం కంటే కాంగ్రెస్ చాలా చాలా బెటర్…

సరిగ్గా వారం కిందట… వరంగల్ సభకు వచ్చిన ప్రతిపక్ష పార్టీ రాహుల్ గాంధీ.. 2 లక్షల రుణమాఫీ 15 వేల రైతు పెట్టుబడి సాయం 15 వేలు కౌలు రైతులకు సాయం 12 వేలు భూమిలేని ఉపాధి హామీ రైతులకు 2500…

బీజేపీదీ ఇప్పుడు ఇదే నినాదం… నీళ్లు, నిధులు, నియ‌మాకాలు….. మంత్రాల‌కు చింత‌కాయ‌లు రాలుతాయా..? పక్కా గ‌ల్లీ లీడ‌ర్ స్పీచ్‌…. స‌బ్జెక్టు లేదు.. పాత ఫార్మూలానే…

ప‌క్కా మాస్ డైలాగులు… లోక‌ల్ లీడ‌ర్‌లా స్పీచు… అమిత్ షా ప్ర‌సంగం ఆసాంతం.. పాత చింత‌కాయ ప‌చ్చ‌డిలాగే ఉంది. కొత్త‌ద‌నం లేదు. దాదాపు రోజూ బండి సంజ‌య్ నోటి వెంట వ‌చ్చే రోటీన్ డైలాగులే బ‌ట్టీ ప‌ట్టి… స్క్రిప్ట్ చ‌దివి వినిపించిన‌ట్టుంది.…

57 ఏళ్ళు నిండిన వారికి ఆసరా పెన్షన్లు….సొంత జాగా కలిగిఉన్న వారికి రూ. మూడు లక్షల ఆర్ధిక సహాయం

57 ఏళ్ళు నిండిన వారికి ఆసరా పెన్షన్లు….సొంత జాగా కలిగిఉన్న వారికి రూ. మూడు లక్షల ఆర్ధిక సహాయం – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్,భీంగల్: ప్రజలకు చేసిన వాగ్దానం మేరకు 57 సంవత్సరాల వయస్సు నిండిన వారందరికీ త్వరలోనే…

ఇదేం క‌థ వ‌యా ప‌రుశురాం… వంద వ‌యాగ్రాలేసినా లాభం లేక‌పాయె…. వ‌రుస‌గా వ‌చ్చిన కంగాళీ , బోరింగ్ సినిమాల లిస్టులో చేరిన స‌.వా.పా

స‌ర్కారు వారి పాట‌.. టైటిల్ కొత్త‌గా ఉండి ఆస‌క్తిని రేకెత్తించేదిగా ఉంది. కానీ ప‌రుశురాం రాసుకున్న క‌థ య‌మ బోరింగ్‌, కంగాళీ, క్లారిటీ లేని సినిమాగా మిగిలిపోయింది. వ‌రుస‌గా ఈ మ‌ధ్య‌న వ‌చ్చిన భీమ్లానాయ‌క్ నుంచి ఆచార్య వ‌ర‌కు….. ప‌నికి రాని…

30 ఏండ్ల తర్వాత మళ్లీ నిజామాబాద్ నగరానికి సిటీ బస్సులు..

ఇందూరు న‌గ‌రానికి మ‌ళ్లీ సిటీబ‌స్సుల క‌ళ వ‌చ్చింది. దాదాపు ముప్పై ఏళ్ల త‌ర్వాత సిటీ బ‌స్సులు న‌గ‌రంలో తిర‌గ‌నున్నాయి. ఈరోజు నిజామాబాద్ నగరంలోని జిల్లా కేంద్రంలో లోని ఆర్టీసీ ప్రధాన బస్ స్టాండ్లో అర్బ‌న్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తో…

నారాయణ చేసిన దారుణాల్లో పేరెంట్స్ వాటా సగం. రాజకీయ కారణాలు ఉన్నా సరే అరెస్ట్ చేయడం కరెక్టే. ఇంత జరిగినా మన మమ్మీ డాడీలు మారరు గాక మారరు…

నారాయణ చేసిన దారుణాల్లో పేరెంట్స్ వాటా సగం. నారాయణ, చైతన్యల చదవకుంటే అది చదువే కాదన్నట్టు, అక్కడ అడ్మిషన్ దొరక్కుంటే ఇంకెందుకు పనికిరాడు అన్నట్టు, మార్కులు వస్తే చాలు పిల్లల మనసుతో సంబంధం లేదన్నట్టు, ర్యాంక్ వస్తే చాలు రాచి రంపాన…

బీజేపీలో చేరితే భారాఖూన్ మాఫీ….. ఆ ఆలోచ‌న నారాయ‌ణ‌కు ఎందుకు రాలేదో…?

నారాయ‌ణ అరెస్ట్ ఉదంతంపై సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జోరుగా సాగుతోంది. టీవీ డిబేట్ల‌లో యాంక‌ర్లు గొంతులు చించుకుంటున్నారు. ఎవ‌డి మీడియా వాడిది. ఎవ‌డి వాద‌న వాడిది. ఒక‌డికి అన్యాయం అయ్యింది.. మ‌రొక‌టి న్యాయ‌మ‌నిపించింది. ఎవ‌డి సొమ్ము తిన్న వాడు వాడి పాట…

మోడీకి భ‌య‌ప‌డి ఏపీలో క‌రెంటు మోటార్ల‌కు మీట‌ర్లు.. ఇక్క‌డ కేసీఆర్ మీట‌ర్లు పెట్టే ప్ర‌సక్తే లేద‌ని తెగేసి చెప్పారు…

మోడీకి భ‌య‌ప‌డి ఏపీలో క‌రెంటు మోటార్ల‌కు మీట‌ర్లు.. ఇక్క‌డ కేసీఆర్ మీట‌ర్లు పెట్టే ప్ర‌సక్తే లేద‌ని తెగేసి చెప్పారు… – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్: పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో మోడీ కి భయపడి కరెంట్ మోటర్లకు మీటర్లు…

ఒక‌ చిరంజీవి, ఒక‌ విశ్వ‌శ్వేర‌రెడ్డి….. ఎప్పుడు ఏ నిర్ణ‌యం తీసుకోవాలో తెలియ‌నివాళ్లు….

నేటి తరం రాజకీయ నాయకులలో ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనేది తెలీని వాడు,చిరంజీవి తర్వాత అంతటి తింగరి మోస్ట్ నాయకుడు శ్రీ విశ్వేశ్వరరెడ్డి గారు.ఆయన ఎపుడు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా ఆయనకు మేలే జరగాలని మనం ఆశిద్దాం !!!…

మీ మీడియాకు సంచ‌ల‌నాలు కావాలి…. మంచి ప‌నులు చేస్తే చూపించ‌రు…. కావాల్సిన స‌ర‌కు దొరికితే దాన్నే గిర్ర గిర్ర తిప్పుత‌రు…

మీడియా పట్ల మంత్రి కేటీఆర్ త‌న అసంతృప్తి వెళ్ల‌గ‌క్కారు. మీడియా చాన‌ళ్ల‌కు సంచ‌నాలే కావాల‌ని, అభివృద్ధి ప‌ట్ట‌ద‌ని స్ప‌ష్టం చేశారు. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం కోనాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం…