నిఖత్ జరీన్కు బంగారు పతకం రావడం … ఆ వార్తను ఎలా ప్రజంట్ చేయాలో తెలియక నానా అవస్థలు పడి ఏదో ఒక లాగా తమకు జీర్ణమయ్యే రీతిలో ఓ వార్త అచ్చేసి వదిలేశాయి ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడు. అవన్నీ మళ్లీ షరా మామూలుగా తమ పచ్చ పైత్యాన్నే చూపాయంటూ నెటిజన్లు విరుచుకుపడ్డారు. తెలంగాణ బిడ్డ అని చెప్పడానికి వాటికి నోరు రాక నానాయతనాలు పడ్డాయి. ఈ పత్రికల నిజస్వరూపాలు ఇలా ఉన్నాయి చూశారా? అంటూ విరుచుకుపడ్డారు చాలా మంది. వీరు మారరని ఒకరు, అదే ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారైతే ఆంధ్ర వజ్రం, ఆంధ్ర బంగారం అని ఏవేవో రాసుకునే వారని కూడా తిట్టిపోశారు. ఇంకా ఇక్కడి ప్రజలపై ఇక్కడి ప్రాంతంపై పచ్చ పత్రికలకు వివక్ష ఎలా ఉందో ఈ వార్త కథనం అచ్చేసిన తీరే నిదర్శనమే విధంగా సోషల్ మీడయాలో ఈ ప్రధాన పత్రికలను తీరును ఎండగట్టారు నెటిజన్లు.
పచ్చ మీడియా నిజ స్వరూపం మరోమారు బట్టబయలు చేసిన నిఖత్ జరీన్ బంగారు పతకం..
ByDandugula Srinivas
May 20, 2022 #andhra jyothy, #ANDRA, #eenadu, #gold medal, #nikhat zareen, #print media, #sakshi, #telangana, #world boxing championRelated Post
‘నమస్తే’ జర్నలిస్టుల పునరావాసం.. విజయక్రాంతి..! ఆనాడు ‘దిశ’ ఆదుకుంది.. ఇప్పుడు విజయక్రాంతి అక్కున చేర్చుకుంటోంది..!! తెలంగాణ జర్నలిస్టులకు ఆవాసాలుగా దిశ, విజయక్రాంతి … సీఎల్ రాజం నేతృత్వంలో.. ‘పెద్ద కేఎం’ ఎడిటర్గా… వచ్చేనెలలో పత్రిక విడుదల.. ఇప్పటికే విజయక్రాంతిలో చేరిన యాభైమందికి పైగా నమస్తే తెలంగాణ స్టాఫ్..
Mar 17, 2024
Dandugula Srinivas
‘నమస్తే’ను ‘ఆంధ్రమయం’ చేసిందెవరు.. కృ.తి..? తెలంగాణ జర్నలిస్టులను అవమానించి బయటకు పారదోలి.. కోబ్రాలను నెత్తికెత్తుకుంది నువ్వు కాదా..? కేసీఆర్ నిన్ను నెత్తికెత్తుకుంటే.. నువ్వు నమస్తే తెలంగాణ పత్రికకు చేసిన మేలేమిటి..? రెండొందల మంది జర్నలిస్టులు,ఉద్యోగులను రోడ్డుపాలు చేసి, ఆంధ్ర ఉద్యోగులతో నింపుకున్నది ఎవరు..? ఇంత జరుగుతున్నా ప్రేక్షకపాత్ర పోషించిన సవాల్ రెడ్డీ.. ఎవరు అర్బకులో చెప్తావా..?
Feb 2, 2024
Dandugula Srinivas