రైతుల చుట్టూ రాజకీయం.. వరంగల్ రాహుల్ సభ ప్రతిష్టాత్మకం…. రైతును నమ్ముకున్న కాంగ్రెస్
రైతుల చుట్టూ రాజకీయాలకు తిరుగుతున్నాయి. నాయకులు దృష్టి రైతులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మొన్నటి దాకా వరి వేయొద్దని , వేస్తే ఉరే అని చెప్పిన కేసీఆర్.. కేంద్రం వినకపోయే సరికి.. రైతులు వరే వేసే సరికి కొనక తప్పలేదు.…