Month: April 2022

మోడీ, కేసీఆర్ ఓడారు.. రైతే గెలిచాడు…….కేసీఆర్‌కు త‌క్ష‌ణ క‌ర్త‌వ్యం బోధ‌ప‌డ్డ‌ది

ఎట్ట‌కేల‌కు అంద‌రూ అనుకున్న‌ట్టు… యాసంగి ధాన్యాన్ని కేసీఆర్ కొనేందుకు అంగీక‌రించాడు. ప్ర‌భుత్వ‌మే కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం సేక‌రించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు జ‌రిగిన కేబినెట్‌లో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇది ముందుగా అంద‌రూ ఊహించిందే. రైతుకు మాత్రం మొద‌టి నుంచి…

ఢిల్లీ లో కేసీఆర్ రైతు ర‌ణం… ఆచితూచి ప్ర‌సంగం… ఇక ఉద్య‌మం ఆగ‌ద‌ని సంకేతం…

యాసంగి వ‌రి ధాన్యం కొనగోలు చేయాల‌ని కేసీఆర్ ఆధ్వ‌ర్యంలో నేడు ఢిల్లీలో జ‌రిగిన రైతు దీక్ష అంద‌రి దృష్టిని ఆక‌ర్శించింది. అధికార పార్టీ ఏకంగా రాజ‌ధానికి చేరుకుని మోడీపై విరుచుకుప‌డే సంద‌ర్భాన్ని అంతా ఆస‌క్తిగా గ‌మ‌నించారు. కేసీఆర్ ఇప్ప‌టికే ఇక్క‌డ చాలా…

తెలంగాణ రైతులు ఎండలో రోడ్డెక్కితే… ఢిల్లీ ఏసీ రూములో జిమ్ చేసుకుంటూ ఎంపీ అర్వింద్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు

తెలంగాణ రైతులు ఎండలో రోడ్డెక్కితే… ఢిల్లీ ఏసీ రూములో జిమ్ చేసుకుంటూ ఎంపీ అర్వింద్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు ఈ యాసంగి వడ్లు కొనిపించకుంటే ప్రతీ ఏడాది తెలంగాణ రైతుకు ఇదే గోస -మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్: తెలంగాణ…

భారత దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని సాహసోపేత నిర్ణయం ద‌ళిత‌బంధు…

రాజకీయం కోసమో,ఓట్ల కోసమో తెచ్చింది కాదు దళితబంధు -మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో లబ్ధిదారులకు దళితబంధు యూనిట్ల పంపిణి చేసిన మంత్రి నిజామాబాద్: దళిత కుటుంబాల ఆర్ధిక అభ్యున్నతిని కాంక్షిస్తూ…

డ్ర‌గ్స్‌కు అల‌వాటైన కొడుకుల‌ను ఇలా క‌ట్టేసి కారం పొడి పెట్టి కొడితే …..ఓ కొడుకుకు అమ్మ కారంపొడి ట్రీట్‌మెంట్‌…

గా రేవ్ పార్టీలో నా కొడుకు డ్రగ్స్ తీసుకోలేదు.. నా కొడుకు స‌త్తెపూస‌.. అస‌లు డ్ర‌గ్స్ వాస‌నే తెల్వ‌దు. నా బిడ్డకు అస్స‌లు ఆ పార్టీల‌తో ఆ డ్ర‌గ్స్‌తో స‌0బంధం లేదు.. మీ మీదొట్టు…. అడ్డంగా దొరికినా.. ఇంకా వెనుకేసుకొచ్చే తండ్రుల‌కుఈ…

మమ్మల్ని వంద అన్న పడతాం.. మా తెలంగాణ సమాజాన్ని అంటే అస్సలు ఊర్కోం

తెలంగాణ వడ్లు కొనే వరకు కేంద్రంలోని బీజేపీని,రాష్ట్ర బీజేపీ నాయకుల్ని ఎక్కడికక్కడ నిలదీస్తాం కేంద్రానికి తెలంగాణ రైతుల ఉసురు తప్పక తగులుతుంది -మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్‌ (వేల్పూర్): టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

రైతు కోసం అధికార పార్టీ ఉద్య‌మ బాట‌.. రేప‌టి నుంచి ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ‌…. చ‌లి మంట‌లు కాచుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్‌..

ఉద్య‌మ పార్టీగా అధికారం చేప‌ట్టిన టీఆరెస్‌కు మ‌ళ్లీ ఉద్య‌మ‌కార్యాచ‌ర‌ణ రూపొందించింది. వ‌రి రైతు కోసం. రోడ్డెక్కింది. ఆందోళ‌న‌లు చేప‌ట్టింది. దిష్టిబొమ్మ‌లు ద‌హ‌నం చేస్తున్న‌ది. ఆనాడు తెలంగాణ ఉద్య‌మంలో వంటావార్పు చేసిన‌ట్టుగానే ఢిల్లీకి సెగ‌త‌గిలేలా అన్ని రకాల ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ‌ను చేప‌ట్ట‌నుంది. నేటి…

అందరికీ అక్రిడేషన్లు, ఇండ్ల జాగలు వస్తయో రావో ఎన్కశిరి…కనీసం బండి మీద ప్రెస్ అన్నా కాపాడుకుందాం

జర్నలిస్ట్ బండి మీద ప్రెస్ ఉండొద్దట. ఊడవీకాలని నాల్రోజుల టైమిచ్చిండ్రు పోలీసులు. లేకుంటే 700 ఫైన్. కొందరికి ఏశిండ్రు గూడ. మీడియాలో పనిచేసే అందరు సుత ప్రెస్ అని రాపిచ్చు కుంటరు. రిపోర్టింగ్ కోసం ఆత్రమాత్రం పోతుంటే బండి మీద ప్రెస్…

విలేకరులు కావలెను. కావాలి.. కావాలి… రావాలి… రావాలి.. అంటూ పిలిచి మ‌రీ ఉద్యోగం ఇస్తామంటే ఎందుకీ ఉదాసీన‌త‌..?

విలేకరులు కావలెను —————— మా చానల్ నందు పనిచేయుటకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి రిపోర్టర్లు కావలెను ******** 💥తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారీగా స్టాఫ్ రిపోర్టర్స్ మరియు నియోజకవర్గాల వారిగా ఇంచార్జి లు “మండలాల…

నూకల రాజ‌కీయం…. బీజేపీకి నూక‌లు చెల్లిపోయిన‌ట్టేనంటున్న టీఆరెస్‌…. వ‌డ్లు కొనేదెవ్వ‌రు..? రైతుల‌ను ఆదుకునేదెవ్వ‌రు…?? ఇక వ‌రి పోరుకు శ్రీ‌కారం….

ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలో నూక‌ల రాజ‌కీయ పోరు ప‌తాక స్థాయికి చేరుకున్న‌ది. యాసంగి బియ్యం మాకొద్ద‌ని అందులో వ‌చ్చే నూక‌లు మీరే తినండ‌ని కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ వ్యాఖ్యానించ‌డం… రాజ‌కీయ దుమారం లేపింది. తెలంగాణ ప్ర‌జ‌ల‌ను అవ‌మానించి నూక‌లు…