ఇప్పుడీ సౌధంలో మనుషులు లేరు.
ఒకరిద్దరు తలారీలు సానరాయిపైన వేటు కత్తికి పదునుపెట్టి..
చిన్న చిన్న మేకల గొంతులను తెగ్గోస్తున్నారు.
వాళ్లకు ఇప్పుడదో క్రీడ.
ఇప్పుడు నమస్తే తెలంగాణ ఇంటి మనుషులను కోల్పోయిన ఓ అనాథ.
ఏమీ చేయలేక దుఃఖాన్ని దాచుకుంటున్నాం సర్.
(పేరు రాయని జర్నలిస్టు)