Tag: union minister

పసుపు బోర్డుపై తెల్లముఖం.. హామీపై మాటదాటేసిన కిషన్‌రెడ్డి.. తనకా విషయమే తెలియదని తప్పించుకునే దోరణి… పీఎం ఇందూరు రాక నేపథ్యంలో పసుపు బోర్డుపై మళ్లీ చర్చ… అంత సీన్‌లేదని పరోక్షంగా ఒప్పుకున్న రాష్ట్ర అధ్యక్షుడు… వేడెక్కుతున్న ఇందూరు రాజకీయాలు… ౩న ఇందూరులో పీఎం సభ…

పసుపబోర్డుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెల్లముఖమేశాడు. ప్రధాని మోడీ వచ్చే నెల ౩న ఇందూరు సభలో పాల్గొననున్న నేపథ్యంలో మంగళవారం కిషన్‌రెడ్డి పర్యటించారు. ఈ నేపథ్యంలో విలేకరులు పసుపు బోర్డు ఇష్యూని కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ప్రధాని…

కిష‌న్ రెడ్డి అంతే.. ఎంత ఎదిగినా.. ఇలా ఒదిగే ఉంటాడు.. త‌న హోదాను మ‌రిచి ఇలా ప్ర‌వ‌ర్తించి ప‌రువు తీసుకుంటాడు…..

కేంద్రమంత్రిగా కిష‌న్‌రెడ్డికి అరుదైన అవ‌కాశం. కొంద‌రు జాత‌కాలంతే అలా క‌లిసొస్తాయి. కానీ వాటిని నిలుపుకోవ‌డం.. ఆ ప‌ద‌వికి వ‌న్నెల‌ద్ద‌డం అంద‌రితో అయ్యే ప‌నికాదు. కొంద‌రు మ‌రీ హోదా మ‌రిచి ప్ర‌వ‌ర్తిస్తారు. ఇక్క‌డ చిన్న క్లారిఫికేష‌న్‌… పీజేఆర్ మంగ‌ళి షాపుల ఓపెనింగ్‌కు కూడా…

ఈ ఫోటోల లొల్లేందీ హ‌రీశా..! వాళ్ల‌ది దిగ‌జారుడంటూనే మీరూ అదే దారిలోనేనా..? హ‌రీశ్ స్థాయికి సూట‌య్యే వ్యాఖ్య‌లు కావ‌వి….

కేంద్రం పేద‌ల‌కు ఇచ్చే బియ్యంలో త‌మ వాటా గురించి కేంద్ర మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్ అబ‌ద్దాలాడార‌ని అన్న‌.. హ‌రీశ్‌రావు.. కేంద్రానికి ఆదాయం స‌మ‌కూర్చి న‌డిపే రాష్ట్రాల‌లోతెలంగాణ కూడా ఉంద‌ని, మీరు కేసీఆర్ ఫోటో పెట్టుకోండ‌ని అన‌డం హ‌రీశ్ స్థాయికి సూట‌య్యే వ్యాఖ్య‌లు…

నూకల రాజ‌కీయం…. బీజేపీకి నూక‌లు చెల్లిపోయిన‌ట్టేనంటున్న టీఆరెస్‌…. వ‌డ్లు కొనేదెవ్వ‌రు..? రైతుల‌ను ఆదుకునేదెవ్వ‌రు…?? ఇక వ‌రి పోరుకు శ్రీ‌కారం….

ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలో నూక‌ల రాజ‌కీయ పోరు ప‌తాక స్థాయికి చేరుకున్న‌ది. యాసంగి బియ్యం మాకొద్ద‌ని అందులో వ‌చ్చే నూక‌లు మీరే తినండ‌ని కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ వ్యాఖ్యానించ‌డం… రాజ‌కీయ దుమారం లేపింది. తెలంగాణ ప్ర‌జ‌ల‌ను అవ‌మానించి నూక‌లు…

You missed