Tag: telangana

గందర‌గోళ చ‌దువులు.. క్లారిటీ లేని నిర్ణ‌యాలు…

తెలంగాణలో విద్యా వ్య‌వ‌స్థ ఆగ‌మాగ‌మైంది. క‌రోనా ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో అప్ప‌టి నుంచి పాఠాలు అట‌కెక్కాయి. చ‌దువులు మూల‌ప‌డ్డాయి. ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల పేరుతో విద్య కొంద‌రికే ప‌రిమిత‌మైంది. ప్ర‌భుత్వ విద్య‌ను న‌మ్ముకున్న విద్యార్థులంతా న‌ష్ట‌పోయారు. ప్రైవేట్ వ్య‌వ‌స్థ మీద ఆధార‌ప‌డ్డ విద్యార్థుల‌కూ…

ముస్లింలు క‌రోనా వ్యాక్సిన్లు తీసుకోవ‌డం లేద‌ట‌..

పొద్దున్నే ఓ హెల్త్ ఆఫీస‌ర్ తో మాట్లాడిన‌. క‌రోనా థ‌ర్డ్ వేవ్ ప‌రిస్థితి ఏంద‌ని. ఇంకా ఆ ఛాయ‌లు లేవ‌న్నాడు. వ‌స్తుంద‌నే భ‌యం వెంటాడుతుంద‌న్నాడు. కానీ వ్యాక్సిన్లు ఎక్కువ‌గా వేసుకుంటే దీని తీవ్ర‌త ఉండ‌ద‌ని, మ‌రీ రిస్క్ ఉండ‌ద‌ని అన్నాడు. డెంగ్యూ…

డెంగ్యూ దోమ బ‌తికే ఉంది… అందుకే మెల్ల‌గా విస్త‌రిస్తోంది…

రెండేళ్ల కింద మాట‌. క‌రోనా వైర‌స్ మాదిరిగా అప్ప‌ట్లో డెంగ్యూ వైర‌స్ విజృంభించింది. అదో పాండమిక్ వాతావ‌ర‌ణం. ప్రాణాలు గాల్లో క‌లిశాయి. ప్రైవేట్ ఆస్ప‌త్రుల దోపిడీకి పేద జ‌నం ఆర్థికంగా చితికిపోయారు. వంద‌లు, వేల‌ల్లో జిల్లాలో డెంగ్యూ కేసులు న‌మోద‌య్యాయి. న‌ష్టం…

బ‌క్క కాంట్రాక్ట‌ర్లు బిక్క‌చ‌చ్చిపోయి… బ‌డా కాంట్రాక్ట‌ర్లు ప‌క్క రాష్ట్రాల‌కు త‌ర‌లి….

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన నాటి నుంచి కాంట్రాక్ట‌ర్ల వ్య‌వ‌స్థ రోజురోజుకి దిగ‌జారిపోతూ వ‌స్తున్న‌ది. మిష‌న్ కాక‌తీయ ప్రారంభ స‌మ‌యంలో టీఆరెస్ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులే కాంట్రాక్ట‌ర్ల అవ‌తారం ఎత్తారు. ప‌నులు చేయించుకుని బిల్లులు లేపుకున్నారు. ఆ త‌ర్వాత క్ర‌మంగా రాష్ట్ర బ‌డ్జెట్ త‌ల‌కిందుల‌వుతూ…

స‌ర్కారు వైద్యం దూరం… ప్రైవేట్ వైద్యం పెనుభారం…..

సర్కారు ద‌వాఖాన‌ల పై న‌మ్మ‌కం నానాటికి స‌న్న‌గిల్లుతున్న‌ది జ‌నాల‌కు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డినా సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వ ద‌వాఖానాల బ‌లోపేతం పై పెద్ద‌గా దృష్టి సారించ‌లేదు. త‌మిళ‌నాడులో జ‌య‌ల‌లిత ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కానికి కాపీగా కేసీఆర్ కిట్టును మాత్రం ఇక్క‌డ అమ‌లు చేశాడు.…

‘అదిగో పులి.. ఇదిగో థ‌ర్డ్‌వేవ్‌..’ మ‌రో నాలుగు నెల‌లూ భ‌యం గుప్పిట్లోనే..

క‌రోనా థ‌ర్డ‌వేవ్ భ‌యం తెలంగాణ‌ను వెంటాడుతోంది. ‘అదిగో పులి వచ్చే..’ అనే చందంగా థ‌ర్డ్‌వేవ్ క్ష‌ణ‌క్ష‌ణం భ‌య‌పెడుతున్న‌ది. ప్ర‌పంచంలో, దేశంలో ఎక్క‌డా ఏ మూల క‌రోనా కేసులు పుట్టుకు వ‌చ్చినా ఇక్క‌డ మ‌నం గ‌జ్జున వ‌ణికే ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ఇప్ప‌టికే ఇది…

త్వ‌ర‌లో రెండు కొత్త ప‌త్రిక‌లు.. ఒక టీవీ చాన‌ల్‌…

తెలంగాణలో మ‌రో రెండు ప‌త్రిక‌లు, ఒక కొత్త టీవీ చాన‌ల్ రాబోతున్నాయి. క‌రోనా దెబ్బ‌కు ఇప్పుడున్న ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియా క‌కావిక‌ల‌మైన విష‌యం తెలిసిందే. చాలా మంది ఉద్యోగుల‌న్నీ అన్ని ప‌త్రిక‌ల్లో పీకేసీ రోడ్డున ప‌డేశారు. ఖ‌ర్చును త‌గ్గించుకుంటున్నారు. జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్ల…