ఇందూరు రాజకీయాలకు రాన్ రాన్… ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తానన్న మధుయాష్కీ… వ్యతిరేకిస్తున్న అక్కడి లోకల్ లీడర్లు..
మాజీ ఎంపీ మధుయాష్కీ ఇందూరు రాజకీయాలకు రాం.. రాం అంటున్నాడు. ఇక ఇక్కడ్నుంచి పోటీ చేసేదే లేదని డిసైడ్ అయిపోయాడు. తనకు ప్రచార కమిటీ చైర్మన్గా ఇచ్చినా.. రాజకీయంగా భవిష్యత్తును ఇచ్చింది ఇందూరే. నిజామాబాద్ ఎంపీగా ఆయన రాజకీయ తెరంగేట్రం చేసి…