మోడీ, కేసీఆర్ ఓడారు.. రైతే గెలిచాడు…….కేసీఆర్కు తక్షణ కర్తవ్యం బోధపడ్డది
ఎట్టకేలకు అందరూ అనుకున్నట్టు… యాసంగి ధాన్యాన్ని కేసీఆర్ కొనేందుకు అంగీకరించాడు. ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు జరిగిన కేబినెట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది ముందుగా అందరూ ఊహించిందే. రైతుకు మాత్రం మొదటి నుంచి…