Category: Local News

ఇందూరు కొత్త క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వానికి ఎట్ట‌కేల‌కు ముహూర్తం….. వ‌చ్చే నెల 5న సీఎం చేతుల మీదుగా… రెండు ల‌క్ష‌ల మందితో భారీ బ‌హిరంగ స‌భ‌…. కీల‌కం కానున్న ఇందూరు స‌భ‌…

నిజామాబాద్ జిల్లా కొత్త క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వానికి ఎట్ట‌కేల‌కు ముహూర్తం కుదిరింది. వ‌చ్చేనెల 5న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించ‌నున్నారు. దీంతో పాటు కొత్త‌గా నిర్మించిన జిల్లా టీఆరెస్ భ‌వ‌న్‌ను కూడా సీఎం ప్రారంభించ‌నున్నారు. ఎన్నోసార్లు ముహూర్తం కుదిరి చివ‌ర‌కు…

ఏమాయ్ అర్వింద్ పసుపుబోర్డు… తెచ్చేదాక నిన్ను వ‌ద‌లం… సీపీఐ ఇందూరు మ‌హాస‌భ‌ల్లో తీర్మానం….

ప‌సుపుబోర్డు అవ‌స‌రంల లేదు.. అంత‌క‌న్నా మంచిది తెచ్చిన‌…రైతులు కూడా ఖుషీగా ఉన్న‌రు…. అంటూ అర్వింద్ ఎన్ని మాట‌లు చెప్పినా అటు రైతులు, ప్ర‌జ‌లు,ఇటు ప్ర‌తిప‌క్షాలు విన‌డం లేదు. ఎన్నిక‌ల స‌మ‌యంలో బాండు పేప‌ర్ రాసి ఇచ్చి…త‌ను ఎంపీగా గెలిస్తే వంద రోజుల్లో…

క‌విత పై బద్నాం రాజ‌కీయాల‌ను బంద్ చేయండి.. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో క‌విత పేరు ప్ర‌స్తావించ‌డంపై ఇందూరులో భ‌గ్గుమ‌న్న గులాబీద‌ళం…

నిజామాబాద్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కు ఢిల్లీ లిక్క‌ర్ స్కాంతో సంబంధాలున్నాయంటూ నిన్న బీజేపీ చేసిన ఆరోప‌ణ‌లు జిల్లాలో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేపాయి. బీజేపీ కుట్ర రాజ‌కీయాలు చేస్తుందంటూ, ఇందులో క‌విత‌కు ఎలాంటి సంబంధాలు లేకున్నా బ‌ట్ట‌కాల్చి మీదేస్తున్నారంటూ ఇందూరు గులాబీ…

బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్..గౌడ కులవృత్తిని అన్ని విధాలా కేసిఆర్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మొగలాయిల దౌర్జన్యాలను ఎదురించి తెలంగాణ ప్రజలకు అండగా నిలిచిన గొప్ప యోధుడు ఆయన 372వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు గౌడ కులవృత్తిని అన్ని విధాలా కేసిఆర్…

రైతు ధర్నా పేరిట రైతులు లేని ధర్నా చేసి పచ్చి అబద్ధాలు మాట్లాడిన‌ అర్వింద్…చెక్ డ్యాం లు క‌ట్టించింది మేమే అన్న అర్వింద్ అబ‌ద్దాల‌కు మంత్రి ‘చెక్‌’…..ఆధారాలతో సహా నిజాలు బయట పెట్టిన మంత్రి వేముల

రైతు ధర్నా పేరిట రైతులు లేని ధర్నా చేసి పచ్చి అబద్ధాలు మాట్లాడిన‌ అర్వింద్ బాల్కొండ నియోజకవర్గంలో నిర్మించిన చెక్ డ్యాంలకు కేంద్రమే నిధులు ఇచ్చినట్టు చెప్పిండు కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు.పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతోనే కట్టించింది మొత్తం 27…

రైతు బ‌ద్నాం ధ‌ర్నా.. బీజేపీ ధ‌ర్నాపై రైత‌న్న కుత‌కుత‌..మా నామినేష‌న్లు నీ అబ‌ద్దాల బాండ్ పేప‌ర్‌లా కాదు… ఎన్నిక‌ల్లో పోటీ చేసిన రైతులు, ‘ఐక్య’ నాయ‌కుల్లో ఆవేద‌న‌…..

రైతు బ‌ద్నాం ధ‌ర్నా బీజేపీ ధ‌ర్నాపై రైత‌న్న కుత‌కుత‌ బెంజి కారు బోర్డుకు ‘ఊ’ అన‌లేదు. … బాండ్ రాసిచ్చి కూడా ‘ఉఊ’ అన్నావు. ఒప్పుకుంటే పాద‌యాత్ర ఎందుకు చేశామంటావ్‌…? మా నామినేష‌న్లు నీ అబ‌ద్దాల బాండ్ పేప‌ర్‌లా కాదు… ఎన్నిక‌ల్లో…

ప‌సుపుబోర్డుపై అదే ప‌లాయ‌న‌వాదం…. మీరిచ్చిన హామీలు నెర‌వేర్చారా..? మేమెందుకు చెయ్యాలే…. రైతు ధ‌ర్నా సాక్షిగా అర్వింద్‌, ర‌ఘునంద‌న్‌రావుల యూట‌ర్న్‌….మ‌తిలేని ఆరోప‌ణ‌లు.. ప‌స‌లేని ప్ర‌సంగాలు….

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ ఎక్స్ రోడ్డులో బీజేపీ నేత‌లు చేప‌ట్టిన రైతు ధ‌ర్నా వెల‌వెల‌బోయింది. స‌భ‌కు ప‌ట్టుమ‌ని ఐదొంద‌ల మంది కూడా రాలేదు. అందులో బీజేపీ కార్య‌క‌ర్త‌లే త‌ప్ప రైతులు లేరు. నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్‌, ర‌ఘునంద‌న్ రావు లు…

రైతులను దగా చేసిన వ్యక్తి రైతుల కోసం ధర్ననా…?…ఏ ముఖం పెట్టుకొని ధర్నా చేస్తున్నావ్?? అరవింద్ మాటలు నమ్మితే మళ్ళీ మోసపోతాం…రైతన్నలు ఇది గమనించాలి – ఎంపి అరవింద్ పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపాటు👆🏻

రైతులను దగా చేసిన వ్యక్తి రైతుల కోసం ధర్ననా…?…ఏ ముఖం పెట్టుకొని ధర్నా చేస్తున్నావ్?? అరవింద్ మాటలు నమ్మితే మళ్ళీ మోసపోతాం…రైతన్నలు ఇది గమనించాలి – ఎంపి అరవింద్ పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపాటు👆🏻 నిజామాబాద్: మోస పూరిత…

మోఖా మిలేగాతో హ‌మ్ బీ బ‌తాదేంగే…. ఇచ్చినోడికి మూడు మూడు ప‌ద‌వులు.. లేనోడికి ఏం లేవు….మ‌రీ గింత అన్యాయ‌మా…..? మాకూ టైం వ‌స్త‌ది.. చూపిస్తం….

“మోహ‌న్‌రెడ్డి పార్టీ మారిండు క‌దా…. మీ సంగ‌తేందీ…? ఉంట‌రా.. పోత‌రా..?” “పోయే టైమ్ వ‌స్తే ఎవ‌రూ ఉండ‌ర‌న్నా…. టైం కోసం ఎదురుచూస్తున్నాం..” “ఇన్ని రోజులు ఓపిక ప‌ట్టినం.. చూస్తం ఇంక‌… ఆ త‌ర్వాత మాకూ టైం వ‌స్త‌ది….” “ఇచ్చినోడికి మూడు మూడు…

ఆశ‌ల ప‌ల్ల‌కి వీడి… లోడెక్కువైన కారు నుంచి జారుకుంటున్నారు. టీఆరెస్‌ను వీడిన మోహ‌న్‌రెడ్డి… బీజేపీలో చేరుతున్న‌ట్టు ప్ర‌క‌ట‌న‌… బోధ‌న్ ఎమ్మెల్యేగా బ‌రిలోకి….

కారు లోడెక్కువైంది. ఎంపీగా క‌విత పోటీ చేసే సమ‌యంలో ఎంతో మంది కారెక్కారు. వారంద‌రికీ ఆశ‌లు క‌ల్పించారు. ఆశ‌ల ప‌ల్ల‌కిలో వీరంతా ఊరేగారు. కానీ ఆమె గెల‌వ‌లేదు. వీరి ఆశ‌లు తీర‌లేదు. ఓపిక ప‌ట్టారు. కాళ్ల‌కు చెప్ప‌ల‌రిగేలా తిరిగారు. కాలం గ‌డుస్తున్నా…