Category: Local News

కేసీఆర్ సంక్షేమ ఫ‌లాలు ఎక్కువగా అందేది మ‌హిళ‌ల‌కే… మ‌హిళా లోకానికి కేసీఆర్ ప్ర‌భుత్వం పెద్ద‌పీట‌.. కేసీఆర్ ప్ర‌భుత్వంలో మ‌హిళా లోకం మరింత అభివృద్ది…మునుగోడు ఉప ఎన్నిక ప్ర‌చారంలో రాష్ట్ర ఉమెన్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ఆకుల ల‌లిత‌….

సంక్షేమ ఫ‌లాలు అందించే విష‌యంలో దేశంలోనే తెలంగాణ నెంబ‌ర్ వ‌న్‌లో ఉంద‌ని, అందులో రాష్ట్ర సంక్షేమ ఫ‌లాలు అధికంగా మ‌హిళ‌ల‌కే అందుతున్నాయ‌ని తెలంగాణ రాష్ట్ర ఉమెన్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ఆకుల ల‌లిత అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌హిళ‌ల‌ను అన్ని…

కేసీఆర్‌ పెడుతున్న బువ్వ తింటున్నాం, పెన్షన్ తీసుకుంటున్నాం… ఆయ‌న‌ను ఎలా మ‌రుస్తాం… అంటున్న మునుగోడు ప్ర‌జ‌లు.. రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ కూడా కష్టమే…కాంగ్రెస్ రెండో స్థానానికి పరిమితం – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

చౌటుప్పల్: చౌటుప్పల్ మండలం డి. నాగారం గ్రామంలో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరుపున రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను…

నెలరోజులనుంచి వందలకోట్ల రూపాయలు ఖర్చుచేస్తూ బీభత్సంగా ప్రచారం చేస్తున్నా… రాజ‌గోపాల్ రెడ్డికి ఓట‌మి ద‌డుపు జ్వ‌రం… మునుగోడులో పేలుతున్న జోకులు.. బీజేపీకి రాలుతున్న బ‌జ్జీలు..

రాజగోపాల్ రెడ్డికి వింత జ్వరం @@@ చాలామందికి గుర్తుండే ఉంటుంది…అలిపిరిలో బాంబుదాడి జరిగిన తరువాత కొన్ని వారాల పాటు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకరోజు ఒకచేతికి బ్యాండేజ్ తో, మరునాడు మరొక చేతికి బ్యాండేజ్ తో కనిపించి తెగ నవ్వించారు. ఎగ్జిబిషన్…

మునుగోడులోనే మ‌కాం వేసిన నేత‌ల‌కు దీపావ‌ళి శుభాకాంక్ష‌లు.. పండుగ‌కూ ఇంటికి వెళ్ల‌ని నేత‌లు… పండుగ నాడూ ప్ర‌చార‌మే….ఈ దివాళీ మునుగోడు ప్ర‌జ‌ల‌తో ఇలా….

మునుగోడు ఉప ఎన్నిక ఏమోగానీ టీఆరెస్ నేత‌ల‌కు దీపావ‌ళి లేకుండా చేసింది. త‌మ‌కు ఈ ఎన్నిక ఇన్చార్జిగా ప్ర‌క‌టించ‌డంతో అక్క‌డి నుంచి కాలు బ‌య‌ట పెట్ట‌లేని స్థితిలో ఉన్నారు. పోలింగ్ తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతోంది. ఇంకా ఎక్కువ స‌మ‌యం లేదు. కేసీఆరే దీనిపై…

బాజిరెడ్డి కోచింగ్ సెంట‌ర్ విద్యార్థుల స‌క్సెస్ హ‌వా… 65 శాతం నిరుద్యోగులు క్వాలిఫై…. ఎంతో ఉప‌యోగ‌ప‌డిన కోచింగ్‌…. స‌ఫ‌లీకృత‌మైన బాజిరెడ్డి , జ‌గ‌న్‌ల కృషి…. ఆనందం వ్య‌క్తం చేసిన ఉద్యోగార్థులు…

ప్ర‌భుత్వం నిరుద్యోగుల కోసం నోటిఫికేష‌న్ వేసింది. పోటీ ప‌రీక్ష‌ల్లో స‌న్న‌ద్ద‌మ‌య్యేందుకు కావాల్సిన పుస్త‌కాలు, కోచింగ్‌, మెటీరియ‌ల్ అందించేందుకు ఎక్క‌డిక‌క్క‌డ ఎమ్మెల్యేలు కోచింగ్ సెంట‌ర్ల ద్వారా వారికి తోచిన సాయం చేశారు. ఇతోధికంగా సాయ‌ప‌డ్డారు. నిజామాబాద్ రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యే, ఆర్టీసీ…

పైస‌ల క‌ట్ట‌లు ఓ వైపు… కాంగ్రెస్ కాళ్ల మొక్కుడు సెంటిమెంట్ ఓ వైపు.. మునుగోడులో జోరుగా ఇంటింటికి కాళ్ల మొక్కుడు కార్య‌క్ర‌మం.. ఎన్ఎస్‌యూఐ స్టూడెంట్స్ రంగంలోకి…. ఇప్ప‌టికే మూడు విడ‌త‌లుగా ముగిసిన కాళ్లు మొక్కుడు…

ల‌క్ష‌లు.. కోట్లు…. పార్టీ జంపింగ్‌లు… ఒక‌రికి మించి మ‌రొక‌రు. ఏక్ సే బ‌డ్‌క‌ర్ ఏక్‌.. అనే విధంగా టీఆరెస్‌, బీజేపీ మునుగోడు బైపోల్ రణ‌రంగంలో హోరాహోరీ పోరాడుతున్నాయి. తాజాగా స్వామిగౌడ్‌, శ్రావ‌ణ్ దాసోజులు బీజేపీ నుంచి టీఆరెస్‌లో చేర‌డంతో బీజేపీ మైండ్…

అన్నం పెట్టిన కాంగ్రెస్ ని వదిలి పెట్టి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ను తిడుతాడా మే ము అస్సలు ఆయనకు ఓటు వేయం…రాజగోపాల్ రెడ్డి పై గుర్రుగా ఉన్న జ‌నం..

మునుగోడు ఓటర్ గుంబానంగా ఉన్నడు… అడా మగ ఎవ్వరిని కదిలించినా స్పష్టంగా సమాధానం చెప్పలేదు..ఎందుకు మా అభిప్రాయం చెప్పాలి… చెబితే ఏమవుతుందో అనే భావన చాలా మంది ఓటర్ల లో కనపడింది,కొంత ఎక్కువ సమయం తీసుకుని రాజకీయాలు కాకుండా ఇతర విషయాలు…

మునుగోడులో చాప‌కింద నీరులా కాంగ్రెస్‌… సంప్ర‌దాయ‌క ఓటు బ్యాంకు … స్ర‌వంతికి సానుభూతి తోడు…ఇదో ప‌రీక్షా స‌మ‌యం. త‌మ‌ను తాము నిరూపించుకుని , ప్ర‌జాక్షేత్రంలో త‌మ బ‌ల‌మేంటో రాష్ట్రానికంత‌టికీ తెలియ‌జెప్పే ఓ వేదిక‌.

మునుగోడు ఉప ఎన్నిక రాజ‌కీయం రాజుకుంటున్న‌ది. ఎవ‌రు గెలుపు, ఎవ‌రికి రెండో స్థానం… ఎవ‌రు మూడో స్థానంతో స‌రిపెట్టుకుంటారు.. అనేది ఉత్కంఠ‌ను రేపుతున్న‌ది. ప్ర‌ధానంగా చ‌ర్చ టీఆరెస్, బీజేపీపైనే సాగుతున్నారు. ఈ రెండింట్లో ఏది గెలుస్తుంది..? ఏది రెండో స్థానంతో స‌రిపెట్టుకుంటుంది..?…

బీజేపీ రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌ను ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్న‌దో మునుగోడు ఉప ఎన్నిక ఓ తార్కాణం… 2011లో స‌స్పెండ్ చేసిన రోడ్డు రోల‌ర్ గుర్తు తిరిగి పెట్ట‌డ‌మంటే ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేయ‌డ‌మే… రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ బ‌దిలీ వ్య‌వ‌హారంలో ఈసీ తీరు ఆక్షేప‌నీయం….. కేటీఆర్‌…

మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ వ్యవహారంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిన తీరు ఆక్షేపనీయమని టియారెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెట్ కె. తారక రామారావు తీవ్రంగా విమ‌ర్శించారు. భారతీయ జనతా పార్టీ రాజ్యంగ వ్యవస్థలను ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందో తెలిపేందుకు…

ప‌సుపు రైతుల‌ను మోసం చేసిన అర్వింద్‌…. ఎప్పుడైనా ఇక్క‌డి జ‌నాల‌కు పీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించావా..? రాబోయే రోజుల్లో బీజేపీ నేత‌ల‌కు ప్ర‌జ‌లే త‌గిన గుణ‌పాఠం చెబుతారు….

నిరుపేద కుటుంబాల భ‌రోసా క‌ల్పించి…సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కార్పొరేట్ వైద్యం అందించి కాపాడుకుంటున్నామ‌ని జిల్లా యువ నాయ‌కులు, జిల్లా ప‌రిష‌త్ ఆర్థిక, ప్ర‌ణాళిక సంఘం స‌భ్యులు బాజిరెడ్డి జ‌గ‌న్మోహ‌న్ అన్నారు. నిజామాబాద్ ఎంపీగా ఉన్న అర్వింద్ ఆనాడు ప‌సుపు రైతుల‌ను…