ప్రజాసేవలో మమేకం.. పుస్తక పఠనంలో తదేకం… బాజిరెడ్డి జగన్ మరోకోణం సాహిత్యలోకం… అతని లైబ్రరీలో ఎన్నో నవలలు… తాజాగా కేశవరెడ్డి తొమ్మిది నవలలు చదువుతున్న జగన్…
పుస్తక పఠనం చేసే వారెంత మంది ఈ రోజుల్లో. అదీ రాజకీయాల్లో బిజీబిజీగా ఉంటూ. తండ్రి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ అడుగు జాడల్లో నడుస్తూ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్న…