అభివృద్ది చేసే గుర్తు టీఆర్ఎస్ కారు గుర్తు… అమ్ముడు పోయిన గుర్తు బీజేపీ పువ్వు గుర్తు … మునుగోడు ప్రజలు అమ్ముడు పోయిన రాజగోపాల్ రెడ్డిని అసహ్యించు కుంటున్నారు…- మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 👆🏻
ఈసీ ని అడ్డం పెట్టుకొని బీజేపీ కుట్రపూరిత రాజకీయం చేస్తోంది ఈసీ వైఖరి అభ్యంతరకరం 2011లో నిషేధించిన రోడ్డు రోలర్ గుర్తు మళ్లీ ఎలా కేటాయిస్తారు..? – మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చౌటుప్పల్: మునుగోడు…