Tag: #tpccchief

క‌రివేపాకు కోదండ‌రామ్‌..! కాంగ్రెస్ వాడుకుని వ‌దిలేసింది…!! ప్ర‌తిప‌క్షం కాదు.. పాల‌క ప‌క్షం ద‌రిచేయ‌నీయదు..! ప‌ద‌వులు ఇవ్వ‌రు.. ప‌ర‌ప‌తి ద‌క్క‌దు..!! రెడ్డి ప్ర‌భుత్వం వ‌చ్చింది చాలు అనే దోర‌ణిలోనే కోదండం.. అందుకే నిల‌దీయ‌డం లేదు.. మాకు న్యాయం జ‌ర‌గ‌డం లేదు.. ప్రొఫెస‌ర్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న టీజేఎస్ కీల‌క నేత‌లు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్‌ను వాడుకుని వ‌దిలేసింది కాంగ్రెస్‌. టీజేఎస్‌ను టిష్యూ పేప‌ర్ లెక్క ప‌క్క‌న ప‌డేసింది అవ‌స‌రానికి యూజ్ చేసుకుని. ఇది నేనంటున్న మాట కాదు. తెలంగాణ జ‌న స‌మితి పార్టీ కీల‌క నేత‌లే అంటున్నారు. రెడ్ల రాజ్యమొచ్చింద‌ని ఆయ‌న…

అగ్గిపుల్ల, కుక్క‌పిల్ల, స‌బ్బుబిళ్ల … కాదేదీ ఫోన్‌ట్యాపింగ్‌క‌న‌ర్హం…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ ఓ ట్రెండ్ సెట్ట‌ర్ అందులో అనుమానం లేదు. అది ఉద్య‌మ‌కాల‌మైనా.. సీఎంగా ప‌రిపాల‌నైనా. బాగా ద‌గ్గ‌ర‌గా చూసిన కొద్ది మందికి మాత్ర‌మే తెలుసు ఆయన మేక‌పోతు గాంభీర్యం. చాలా పిరికి. భ‌యం. పైసా పిచ్చి లేదు గానీ…

పోటాపోటీ… బీసీ బీసీ..!! బీసీల పై ప్రేమ ఒల‌క‌బోస్తున్న బీఆరెస్‌… ప‌దేళ్ల‌లో ఈ బీసీ జ‌పం చేయ‌లేదెందుక‌న్న అధికార పార్టీ నేత‌లు.. క‌విత ధ‌ర్నాపై విరుచుకుప‌డ్డ పీసీసీ చీఫ్ మ‌హేశ్‌, మంత్రులు పొన్నం, సీత‌క్క‌.. బీసీల‌పై మాకే ప్రేముందంటూ క‌విత‌కు కౌంట‌ర్ ఎటాక్‌లు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నేప‌థ్యాన్ని తీసుకుని బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని క‌విత చేప‌ట్టిన ధ‌ర్నా రాజ‌కీయంగా దుమారం రేపింది. క‌విత చేప‌ట్టిన ధ‌ర్నాపై అధికార పార్టీ నేత‌లు విరుచుకుప‌డ్డారు. టీపీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్ గౌడ్‌తో పాటు…

ఓ క‌వితా…! మేరే స‌వాలోంకా జ‌వాబ్ దో..!! నా ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబిచ్చి ధ‌ర్నా చెయ్‌..! లిక్క‌ర్ మ‌ర‌క‌పోగొట్టుకునేందుకు బీసీల జ‌పం… ప‌దిహేను ప్ర‌శ్న‌లను సంధించిన టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్‌..

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌! ప‌దేండ్లు బీసీల‌ను నిండా ముంచింది బీఆరెస్ పార్టీనేన‌ని టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ విమ‌ర్శించారు. క‌విత బీసీల కోసం ధ‌ర్నా పేరిట కొత్త నాట‌కానికి తెర‌లేపింద‌ని తీవ్రంగా దుయ్య‌బ‌ట్టిన ఆయ‌న ప‌దిహేను ప్ర‌శ్న‌ల‌ను సంధించాడు.…

You missed