పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగ సంఘాలు నిర్వీర్యమయ్యాయి.. ! మమ్మల్ని టార్గెట్ చేస్తే మేము మిమ్మల్ని టార్గెట్ చేస్తాం !! టీజీఓ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు…
వాస్తవం ప్రతినిధి – హైదరాబాద్: ఉద్యోగులపై దాడులు చేయడం, దుషణలు చేయడం, బెదిరింపులకు పాల్పడడాన్ని ఏమాత్రం సహించేంది లేదని, ఉద్యోగులను టార్గెట్ చేసేవారిని తాము కూడా టార్గెట్ చేస్తామని టీజీఓ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు హెచ్చరించారు. . శనివారం టీజీఓ భవన్లో…