Tag: #raithubharosa

అచ్చిరాని ఛాలెంజ్‌లు..! మైలేజీ ఇవ్వ‌ని, క‌లిసిరాని స‌వాళ్లు.. !! రైతుల విష‌యంలో బీఆరెస్‌ను టార్గెట్ చేయ‌లేక‌పోతున్న కాంగ్రెస్‌.. స‌వాళ్లు రేవంతు వంతు.. ఫ‌లాలు బీఆరెస్ వైపు..

(దండుగుల శ్రీ‌నివాస్) ప్ర‌తిప‌క్ష‌లంలో ఉన్న‌ప్పుడు ఒక లెక్క‌.. ఇప్పుడొక‌లెక్క‌. అప్పుడు జ‌నం విన్నారు. ఇప్పుడు చూస్తున్నారు. ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా అల‌వికాని హామీలు. ఇప్పుడు అమ‌లు చేయ‌లేని ప‌రిస్థితి. అధికారంలోకి వ‌చ్చినంక ఛాలెంజులు. స‌వాళ్లు. ఇప్పుడీ స‌వాళ్లు, ఛాలెంజులు రేవంత్‌కు అచ్చిరావ‌డం…

ఎనీ సెంటర్‌, ఎనీ ప్లేస్‌… సింగిల్ హ్యాండ్ .. కేటీఆర్‌…! రా ద‌మ్ముంటే రేవంత్‌… చ‌ర్చిద్దాం.. ప్రిపేరై రా.. బ‌ల‌గంతో రా.. పారిపోకుండా రా…! రా.. రా.. రా… వ‌స్తావా రావా..? అయితే నేనే వ‌స్తా…!?

(దండుగుల శ్రీ‌నివాస్‌) తొడ‌లు చ‌రుచుకుని చెప్పే సినిమా డైలాగుల‌కు మించి వ‌స్తోందా సౌండ్‌. చూస్కుందామంటే చూస్కుందాం. వ‌స్తావా అంటే. రా. రా రా రా….. ఛాలెంజులు, ప్ర‌తి స‌వాళ్ల‌తో రాజ‌కీయం రంజుగా మారింది. ప్ర‌తిప‌క్షం బ‌లంగా ఉంటే.. అధికార ప‌క్షం తొడ‌లు…

రాజీవ్ యువ వికాసం ఇప్ప‌ట్లో లేదు..! దీన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నామ‌న్న సీఎం..!! రైతు భ‌రోసా దెబ్బ‌కు ఖ‌జానా ఖాళీ..! ఇప్ప‌ట్లో కొత్త ప‌థ‌కాల ఊసు లేదు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) వాస్త‌వం చెప్పిందే నిజ‌మైంది. నిధులు లేవని తెలుసు. అయినా ఆర్బాటంగా రాజీవ్ యువ వికాసమ‌నే ప‌థ‌కం మొద‌లు పెట్టారు. యాభై వేల నుంచి 4 ల‌క్ష‌ల వ‌ర‌కు స‌బ్సిడీ రుణాలందించి యువ‌త త‌న కాళ్ల‌పై త‌ను నిల‌బడేలా చేస్తామ‌ని…

భ‌రోసా బాకీ గ‌తం గ‌తః రాని రైతుభ‌రోసా పై రైతు గుస్సా..! అసంపూర్తి రుణ‌మాఫీపై ఆర‌ని అసంతృప్తి..! మ‌రి సంబురాలెందుకు..? రేవంత్ స‌ర్కార్‌పై రైతాంగానికి కుద‌ర‌ని గురి..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ స‌ర్కార్‌కు మించి రేవంత్ స‌ర్కార్‌పై రైతాంగం భారీ అంచనాలే పెట్ట‌కున్న‌ది. ఎన్నిక‌ల స‌మ‌యంలో అలాంటి హామీలు ఇచ్చారు క‌నుక‌. కానీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత .. అప్పులే గుర్తొచ్చాయి. అప్పుల తిప్ప‌లే వ‌ల్లెవేశాడు రేవంత్‌. ఎంపీ ఎన్నిక‌ల‌ప్పుడు…

రైతుల‌కిచ్చారు.. యువ‌త‌కు ఎగ‌బెట్టారు..! రైతు భ‌రోసాకు రాజీవ్ యువ వికాసం నిధులు..! నిధుల లేమితో యువ వికాసానికి బ్రేక్ వేసిన స‌ర్కార్‌..! ఈ ప‌థ‌కంపై గంపెడాశ‌లు పెట్టుకున్న యువ‌త‌.. రూ. 6వేల కోట్లు కేటాయించి.. ఆ నిధులు భ‌రోసాకు మ‌ళ్లించి.. లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల నేప‌థ్యం.. రైతులను శాంతింప‌జేసే య‌త్నం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) యువ‌త‌కు స్వ‌యం ఉపాధి అన్నారు. రాజీవ్ యువ వికాసం ప‌థ‌కంలో ల‌క్ష‌లాది మంది త‌మ కాళ్ల‌పై తాము నిల‌బ‌డ‌తార‌న్నారు. రూ. 6వేల కోట్లు కేటాయించామ‌న్నారు. స‌బ్సిడీ ఇచ్చి వారికి రుణ‌భారం త‌గ్గిస్తున్నామ‌న్నారు. బ్యాంక‌ర్ల‌తో ప‌లు ద‌ఫాలుగా ద‌ఫ ద‌ఫాలుగా…

హ‌మ్మ‌య్యా.. భ‌రోసా ఏసి బ‌తికించిన‌వ్ పో…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అస‌లు ముచ్చ‌ట చెప్పుమంటే మ‌ళ్లీ మ‌ళ్లీ గ‌వే ముచ్చ‌ట్లు. అప్పులు జేసిండు పోయిండు. రాష్ట్రాన్ని వ‌ల్ల‌కాడు జేసిండు. పోయిండు ఫామ్ హౌజుల ప‌న్న‌డు. ఆయ‌న నోటి నుంచి గా ముచ్చ‌ట ఎప్పుడొస్త‌దా అని ఇందామంటే.. చెప్పిందే చెప్పిండు. అరే…

భ‌రోసా లేక బావురుమంటే..! ముఖాముఖి మురిపెం మాకెందుకు..!? రైతుల‌తో సీఎం ఇంట‌రాక్ష‌న్‌… రైతు భ‌రోసా వేస్తామంటున్నారు… పాత‌వా..? వానాకాలం సీజ‌న్‌కా..?? క్లారిటీ లేదు.. భ‌రోసాపై మంత్రి మాట‌లు న‌మ్మ‌ని రైతులు.. స‌ర్కార్‌పై న‌మ్మ‌కం స‌డ‌లుతున్న వైనం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎవ‌రు అధికారంలోకి వ‌చ్చినా మాది రైతు స‌ర్కార్ అనే అంటారు. రైతుల మ‌నసు గెలిచేందుకు ప్ర‌య‌త్నిస్తారు. కాంగ్రెస్ స‌ర్కార్ కూడా అదే చెప్పింది. కానీ చేత‌ల్లో అది క‌నిపించ‌లేదు. ఇంత త్వ‌ర‌గా రైతుల నుంచి వ్య‌తిరేక‌త ఎదుర్కుంటుంద‌ని ఎవ‌రూ…

ఆర్థిక పరిస్థితి ఏం బాగ‌లేదు… అయినా రైతుభ‌రోసా ఆగ‌దు… ఆగ‌దు..! రైతుబంధు పేరు చెప్పి మిగిలిన ప‌థ‌కాల‌కు కేసీఆర్ ఎగ‌నామం.. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

వాస్త‌వం – ఖ‌మ్మం ప్ర‌తినిధి: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా రైతు భరోసా విషయంలో వెనుకడుగు వేయబోమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. శుక్రవారం ఖ‌మ్మం రఘునాథపాలెం మండలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి…

హ‌నుమంతుడిని చేయ‌బోతే కోతైంది..! కాంగ్రెస్‌కు రైతుప‌థ‌కాల రియాక్ష‌న్‌…!! రుణ‌మాఫీ చేసినా ఫ‌లితం అంతంతే…!! భ‌రోసా ప్ర‌క‌టించినా వెంటాడుతున్న రైతు… ప‌త్రిక‌ల యాడ్స్‌కు కోట్లు.. బీఆరెస్ ప్ర‌చారాన్ని తిప్పికొట్ట‌లేక చ‌తికిల‌బాటు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఖ‌జానా ఖాళీ అంటూనే.. గ‌త ప్ర‌భుత్వం పై దుమ్మెత్తి పోస్తూనే… వేల కోట్లు మిత్తీల క‌ట్టేందుకే స‌రిపోతున్నామ‌ని సాకులు చెబుతూనే కోట్ల‌కు కోట్ల రూపాయ‌లు ప‌త్రిక‌ల యాడ్స్‌కు కేటాయిస్తోంది రేవంత్ స‌ర్కార్‌. కోట్లు గుమ్మిరించి ఆ ప‌త్రిక‌ల్లో ఆయా…

ప‌దెక‌రాలకు క‌టాఫ్ పెడితే బాగుండె…! వ్య‌వ‌సాయ‌యోగ్యం అంటూ మ‌ళ్లీ ఫైర‌వీల‌కు బాట‌లు.. లంచాలకు దారులు..! సాగు నిర్దార‌ణ అధికారుల‌పై ఇక నేత‌ల ఒత్తిళ్లు.. రాష్ట్రంలో 90 శాతం వ‌ర‌కు ప‌దెక‌రాల లోపున్న‌వారే..! అప్పుడు కేసీఆర్‌… ఇప్పుడు రేవంత్ త‌ప్పుడునిర్ణ‌యాల ప‌థ‌కం… రైతుభ‌రోసా కూడా రైతుబంధులా స‌ర్కార్‌ను బ‌ద్నాం చేసే ప‌థ‌క‌మేనా..?

(దండుగుల శ్రీ‌నివాస్‌) కొండంత రాగం తీసి.. చివ‌ర‌కు సీఎం రేవంత్ కూడా కేసీఆర్ బాట‌లోనే సాగాడు. అప్పుడు కేసీఆర్ రైతుబంధును ప‌క్కా ఓటుబ్యాంకు ప‌థ‌కంగా మార్చాడు. వంద‌ల ఎక‌రాల బ‌డా భూస్వాముల‌కూ ఇచ్చాడు. ఎందుక‌ని అడిగితే.. ఏదో రెండువేల ఎక‌రాలే ఎక్క‌వ‌వుతున్నాయి..…