బీఆరెస్ వస్తేనే భారత్ బాగుపడతది.. దేశం పరివర్తన అనివార్యం.. ఇప్పటికే చాలా ఆసల్యం.. మూల్యం చెల్లించుకున్నాం.. ఇక చాలు…మరాఠ్వాడా వేదికగా దేశ ప్రజలను ఆలోచింపజేసేలా కేసీఆర్ స్పీచ్…
దేశ పాలన ప్రస్తుతం లక్ష్యం లేకుండా ముందుకు సాగుతుందని, ఇది చాలా ప్రమాదకరమన్నారు కేసీఆర్. దేశంలో పరివర్తన రావాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయని, ఇప్పటికే చాలా ఆలస్యమైందని, ఇక వేచి చూడటం వల్ల మరింత మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ఆయన హెచ్చరించారు. సోమవారం…