రిపోర్టర్ రాజారెడ్డి’ రేపటి నుంచి ధారవాహికంగా…
కరోనా మొదటి వేవ్లో దొరికిన ఖాళీ సమయంలో నేను రాసిన తొలి నవల ‘రిపోర్టర్ రాజారెడ్డి’. కరోనా వల్ల అన్ని రంగాలతో పాటు పత్రిక రంగం కుడా అతలాకుతలమైంది. ఉద్యోగాలు పీకేసారు. చాలా మంది జర్నలిస్టులు రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యాన్ని…