నో రికమండేషన్స్… అర్హులైన వారికే పట్టాలు.. మోర్తాడ్, ఏర్గట్ల మండలాల్లో 233 మందికి ఇంటి స్థలాల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి ప్రశాంత్రెడ్డి
మోర్తాడ్: ‘ మా దగ్గర రికమండేషన్లు నడవవు.. అర్హులైన వారికే పథకాలు అందుతాయి.. ఇప్పుడిచ్చే ఇంటి స్థలాల పట్టాలు కూడా అలాగే నిజమైన పేదలకు, అర్హులైన వారికే ఇచ్చాం.. మా లోకల్ లీడర్లు కూడా చాలా మంచోళ్లు.. రికమండేషన్లు చేయరు.. మా…