Kavitha: రైతు దీక్షకు కవితక్క దూరం.. దూరం… ఎందుకీ గ్యాప్..?
రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అన్ని నియోజకవర్గాల్లో, కలెక్టరేట్ల వద్ద టీఆరెస్ పార్టీ రైతు దీక్షలకు దిగనుంది. కేంద్రం యాసంగి బియ్యాన్ని తీసుకోమని చెప్పిన నేపథ్యంలో .. ఈ సీజన్లో వరి వేయొద్దని కేసీఆర్ రైతులకు చెప్పేశాడు. కానీ రాష్ట్ర బీజేపీ…