ఆ ఐదుగురి జపం చేయడంలో ఉన్న ఇంట్రస్టు బీజేపీకి కౌంటర్ ఇవ్వడంలో లేదు టీఆరెస్ శ్రేణులకు … లక్షల మంది ఉన్నరు ఏం లాభం…. బీజేపీతో పెట్టులేకపోతన్నరు….
వాస్తవాలు మాట్లాడితే ఎవ్వరికైనా నచ్చదు! బీజేపీ రేపటి నుండి తెరాస సర్కారు మీద సోషల్ మీడియాలో సాలు దొర -సెలవు దొర అనే కార్యక్రమం ను ప్రచారం చేయాలనీ నిర్ణయించిందట….. ఆ పార్టీ సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉన్నదన్నది…
