Tag: fci

rice politics: బియ్యం.. రాజ‌కీయం… ఏదీ నమ్మాలె… రైతుల్లో అదే ఆందోళ‌న‌… ఎవ‌రి రాజ‌కీయాలు వారికి.. రైతుల గోస ప‌ట్టించుకునెదెవ్వ‌రు..?

బియ్యం రాజ‌కీయం గ‌ల్లీ నుంచి ఢిల్లీకి చేరింది. పారా బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) ఈ యాసంగి నుంచి కొన‌బోమ‌ని కేంద్రం ముందే తేల్చేసింది. ఇది రాష్ట్ర ప్ర‌భుత్వానికి కూడా తెలుసు. దీనికి సంబంధించిన పత్రాల‌పై కేసీఆర్ సంత‌కం కూడా చేశాడు.…

Paddy:మొత్తం వ‌డ్లు మేమే కొంటాం… న‌రాలు తెగిపోయే క‌న్ఫ్యూజ‌న్ రైతుల‌కే కాదు.. అధికారుల‌కు కూడా..

యాసంగిలో వ‌రి వేస్తే ఉరే… తాటికాయంత అక్ష‌రాల‌తో కొద్ది రోజుల క్రితం అన్ని ప‌త్రిక‌ల్లో ప్ర‌ధాన శీర్షిక‌న వ‌చ్చిన వార్త ఇది. సీఎం అన్న‌ట్టుగా వ‌చ్చింది. ఇదేందీ.. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌రే క‌దా మా ప్ర‌ధాన పంట‌. ఇప్పుడు వెయ్యొద్దంటే ఎలా..?…

సర్కారు ముందు ‘రబీ’ రందీ…

కేంద్రం బాయిల్డ్ రైస్ తీసుకోమని తేల్చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ముందు ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. వరికి మద్దతు ధర ఇస్తూ, ప్రతీ గింజను కొనుగోలు చేసి రైతులకు అండగా ఉంటూ వస్తున్న నేపథ్యంలో రైతులంతా వరి వైపే మొగ్గుచూపుతున్నారు.…

బాయిల్డ్ రైస్ క‌ష్టాలు గ‌ట్టెక్కేదెలా? వ‌రి విస్తీర్ణం త‌గ్గాలి.. స‌న్నాలు పెర‌గాలి..

బాయిల్డ్ రైస్ తీసుకోబోమ‌ని ఎఫ్‌సీఐ చెప్ప‌డంతో ఇప్పుడు రైస్ మిల్ల‌ర్లు, రైతుల ప‌రిస్థితి గంద‌ర‌గోళంలో ప‌డింది. ఇది ప్ర‌భుత్వానికీ ఓ ప్ర‌ధాన స‌మ‌స్యే. మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు ఇచ్చి, కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయ‌డ‌మే కష్ట‌మ‌నే భావ‌న‌లో ఉంది.…

You missed