జీతాల కోసం నమస్తే తెలంగాణ ఉద్యోగుల తిరుగుబాటు.. మహబూబ్నగర్ ఎడిషన్ సెంటర్లో ఎడిటోరియల్ టీమ్ పెన్ డౌన్… రెండు గంటల పాటు ఆందోళన…. సర్దిచెప్పిన యాజమాన్యం….
మూడేండ్లు దాటింది. ఐనా జీతాలు పెంచలేదు. ఏడాదికేడాది ఎదురుచూపులు. ఈసారి కచ్చితంగా పెంచుతారట. ఏదో ఆశ. రోజులు… నెలలు.. సంవత్సరాలు గడుస్తున్నాయి. కరోనా తర్వాత పరిస్థితి మరీ దారుణంగా మారింది. బయట నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఏండ్లకేండ్లు…
