డిచ్ పల్లి కి డిగ్రీ కాలేజ్ మంజూరు.. రూరల్ నియోజకవర్గానికి శుభవార్త.. బాజిరెడ్డి గోవర్ధన్ కృషితో తీరిన కల..
నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ నియోజక వర్గానికి స్థానిక ఎమ్మెల్యే టి ఎస్ ఆర్ టి సి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ శుభవార్తను అందించారు. నియోజక వర్గం లోని డిచ్ పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని…