Tag: CENTRAL GOVT

Yasangi paddy: యాసంగి వ‌రి.. ఓ ప్ర‌యోగం.. ఇటు ప్ర‌భుత్వానికి.. అటు రైతాంగానికి. వ‌రి వైపే రైతు మొగ్గు..

గ‌తంలో ఎన్న‌డూ లేని ప‌రిస్తితిని ఇటు పాల‌కులు, అటు రైతాంగం ఎదుర్కోబోతున్న‌ది. కేంద్రం యాసంగిలో వ‌చ్చే బాయిల్డ్ రైస్ తీసుకోమ‌ని తెగేసి చెప్పిన త‌ర్వాత రాష్ట్రం కూడా ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ ప‌రిస్థితిలో రైతుల‌ను ఈ సీజ‌న్‌కు వ‌రి వ‌ద్ద‌ని, ఇత‌ర…

Revanth REDDY: నీచ వ‌రి రాజ‌కీయం.. కేంద్రాన్ని ఎండ‌గ‌ట్టండంలో కాంగ్రెస్ అట్ట‌ర్ ఫ్లాప్

రైతుల గోస ఎవ‌రికీ ప‌ట్ట‌దు. రాజకీయాలే కావాలె. అదే రాష్ట్ర రైతులు చేసుకున్న దౌర్బాగ్యం. కేంద్రం యాసంగిలో వ‌చ్చే ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్) తీసుకోబోమ‌ని తేల్చి చెప్పింది. కానీ వ‌రి వేసుకోండ‌ని మాత్రం బీజేపీ నాయ‌కులు చెబుతారు. యాసంగిలో కేవ‌లం…

rice politics: బియ్యం.. రాజ‌కీయం… ఏదీ నమ్మాలె… రైతుల్లో అదే ఆందోళ‌న‌… ఎవ‌రి రాజ‌కీయాలు వారికి.. రైతుల గోస ప‌ట్టించుకునెదెవ్వ‌రు..?

బియ్యం రాజ‌కీయం గ‌ల్లీ నుంచి ఢిల్లీకి చేరింది. పారా బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) ఈ యాసంగి నుంచి కొన‌బోమ‌ని కేంద్రం ముందే తేల్చేసింది. ఇది రాష్ట్ర ప్ర‌భుత్వానికి కూడా తెలుసు. దీనికి సంబంధించిన పత్రాల‌పై కేసీఆర్ సంత‌కం కూడా చేశాడు.…

kcr pressmeet:చేతులెత్తేసిన కేసీఆర్… నెపం కేంద్రం మీద‌.. రాజ‌కీయాల‌కు బ‌లికాబోతున్న యాసంగి వ‌రి రైతు…

కేంద్రాన్ని తిట్టీ తిట్టీ… దోషిగా నిల‌బెట్టి… చివాట్లు ఎన్ని పెట్టాలో అన్ని పెట్టి… కాబ‌ట్టి.. అందుకే… ఇందు మూలంగా… కేంద్ర వైఖ‌రి వ‌ల్ల‌… మోడీ తీరు తో… మేము యాసంగిలో కొనుగోలు కేంద్రాలు పెట్ట‌డం లేదు….. ధాన్యం సేకరించ‌డం లేదు.. మీ…

SKS: కేంద్రం బీసీ గ‌ణ‌న చేయాలి.. ఓకే. కానీ మీ వ‌ద్ద ఉన్న స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వే లెక్క‌లు ఎందుకు దాచావు కేసీఆర్‌..?

బీసీ గ‌ణ‌న చేయాల‌ని కేసీఆర్ కోరాడు. ఎందుకు దీన్ని దాచ‌డం అని నిల‌దీశాడు. బీసీ కులాల లెక్క‌లు తేలితే ఎవ‌రికి ఏం న్యాయం చేయాలో తెలుస్తుంద‌న్నాడు. బాజాప్తా కులం స‌ర్టిఫికేట్ల‌నే ప్ర‌భుత్వం ఇస్తున్న‌ది క‌దా.. ఇంకా దాప‌రికం ఎందుకు..? దాచ‌డం ఎందుకు…

kcr-farmer: యాసంగిలో వ‌రి వేయాలా …? వ‌ద్దా.. ? అయోమ‌యంలోనే ఇంకా కేసీఆర్‌.. ఢిల్లీకి వెళ్లి వ‌చ్చినంక చెబుతాడంట‌…

కేసీఆర్‌కు ఇప్పుడు వ‌రి జ్వ‌రం ప‌ట్టుకున్న‌ది. ఇది అంతా తేలిక‌గా తీసుకునే విష‌యం కాద‌ని ఆయ‌న‌కు తెలుసు. కొంచెం ఎట‌మ‌ట‌మైనా కొంప‌లు మునుగుతాయ‌నీ తెలుసు. ఇన్ని రోజులు రైతుల కోసం చేసిందంతా గంగ‌లో క‌లిసి రైతులంతా టీఆరెస్‌పై తిర‌గ‌బ‌డే రోజులు వ‌స్తాయ‌ని…

Yasangi rice: కేసీఆర్ ఎత్తుగ‌డ‌ను చిత్తు చేసేలా కేంద్రం ప్ర‌క‌ట‌న‌.. అమిత్ షా మార్క్ జ‌వాబు.. కేసీఆర్ ఏం చేయ‌బోతున్నాడు?

కేసీఆర్ కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు మ‌హా ధ‌ర్నా పేరుతో ఆందోళ‌న చేసిన కొద్ది సేప‌టికే కేంద్రం వెంట‌నే స్పందించింది. గ‌త వారం ప‌ది రోజులుగా రాష్ట్రంలో యాసంగి రైస్‌పై న‌డ‌స్తున్న రాజ‌కీయానికి తెర ప‌డేలా కేంద్రం ప్ర‌క‌ట‌న విడుదల చేసింది. కేసీఆర్…

You missed