ఎస్సారెస్పీ కాలువలో మృత్యువాత పడిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మెల్సీ కవిత…
బిటెక్ విద్యార్థులు ఎస్సారెస్పీ పర్యటన కోసం వచ్చి ప్రమాదవశాత్తు కాకతీయ కాలువలు పడి చనిపోయిన ఘటనలో ఎమ్మెల్సీ కవిత గారు స్పందించారు. సంఘటనకు సంబంధించిన వివరాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తో ఫోన్లో మాట్లాడి తెలుసుకున్నారు.. రహదారి పక్కనే ఉన్న…