Tag: #amithshah

క‌మలం ర‌థ‌సార‌థి.. ఈట‌ల‌..! అమిత్ షా ఆమోదంతో ఫైన‌ల్ అయిన రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి..! రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు ఖ‌రారు..

(మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు..) రాష్ట్ర బీజేపీ నూత‌న అధ్య‌క్షుడిగా ఈట‌ల రాజేంద‌ర్ పేరు దాదాపు ఖ‌రారైన‌ట్లే. మొద‌టి నుంచి ఈట‌ల రాజేంద‌ర్ పేరు ప్ర‌తిపాద‌న‌లో ఉన్న‌ప్ప‌టికీ సీనియ‌ర్లు వ్య‌తిరేకించ‌డం, సిద్దాంత‌ప‌రంగా ఆయ‌న‌కు బ‌లం క‌లిసి రాక‌పోవ‌డంతో పెండింగ్‌లో ప‌డింది. రాజ‌కీయంగా,…

అమిత్ షా అస్త్రాల‌కు … రేవంత్ వ్యూహం చెక్‌..! అందుకే ఇలా వ‌చ్చాడు .. అలా వెళ్లాడు..!! ఇందూరులో అస‌లేం జ‌రిగింది..?

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎన్నో రోజుల నుంచి ఎదురుచూపులు. ఆయ‌న ఇందూరు రావ‌డ‌మే ఒక గ‌గ‌నం. ర‌ప్పించ‌డం ఒక అద్భుతం. అది అర్వింద్ చేశాడు. అమిత్ షా వ‌స్తున్నాడంటే ఇందూరులో అదో ఉత్సాహం. క‌ద‌లిక‌. పార్టీకి మ‌రింత ఊపు తెచ్చిపెట్టే కార్య‌క్ర‌మ‌మని అంతా…

రాజ‌కీయం లేదు.. ప‌సుపు గురించే ప్ర‌సంగ‌మంతా..! ఉసూరుమ‌న్న బీజేపీ శ్రేణులు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇంతోటి దానికి ఇక్క‌డిదాకా రావాలా..? పట్టుమ‌ని ప‌దినిమిషాలు లేని ప్ర‌సంగం కోసం ప‌నిగ‌ట్టుకుని ఇందూరు దాకా పోవాలా..? అంటే బ‌ల‌వంతంగా ర‌ప్పించారు. ఆయ‌న వ‌చ్చాడు. వెళ్లాడు. ప్ర‌సంగించాడు. కేవ‌లం ప‌సుపు…ప‌సుపు..పసుపు.. అంతే..! ఆపై ఏమీ లేదు. కొండంత రాగం…

క‌మ‌లం ర‌థ‌సార‌థి డా.ల‌క్ష్మ‌ణ్‌..! త‌ప్పితే ఈట‌ల‌, బండి …!! గ్రూపు త‌గాదాలు లేకుండా ల‌క్ష్మ‌ణ్‌కు చాన్స్‌…

(మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు) ఎంతెంత‌దూరం ఇంకెంత‌దూరం అనుకుంటు వస్తున్న బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి ఎట్ట‌కేల‌కు మ‌రో 24 గంట‌ల్లో తేలిపోనుంది. అధ్య‌క్ష ప‌ద‌విని సీనియ‌ర్ నాయ‌కుల‌కే క‌ట్ట‌బెట్టాల‌ని అధిష్టాన‌వ‌ర్గం నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. పార్టీలో గ్రూపుల త‌గాదాలు లేకుండా, వివాదాల‌కు తావు…

ఈట‌ల‌కు బండి ట‌క్క‌ర్‌…! చివ‌రి నిమిషంలో ఈట‌ల‌కు షాక్‌..! కేంద్ర మంత్రి ప‌ద‌వికి చాన్స్‌… ఈట‌ల డీఎన్ఏ వేరంటున్న ఆరెస్సెస్‌… ఈట‌ల‌కు బ‌డా నాయ‌కులు దూరం….! క్యాడ‌ర్ అభిప్రాయం తీసుకుంటున్న కేంద్రం…! సెంట్ర‌ల్ ఇంటిలిజెన్స్ నివేదిక ఈట‌ల‌కు ప్ర‌తికూలం… డైలామాలో కేంద్రం…!

మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు తెలంగాణ బీజేపీ అధ్య‌క్ష‌ ప‌ద‌విపై స‌స్పెన్స్ సీరియ‌ల్ కొన‌సాగుతున్న‌ది. అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో రోజుకో ప‌రిణామం చోటుచేసుకుంటున్న‌ది. వారానికో కొత్త పేరు తెర‌మీద‌కు వ‌స్తున్న‌ది. ఒక‌ద‌శ‌లో మాజీ మంత్రి, మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ ర‌థ…

ఈట‌ల‌కే కమ‌లం ప‌గ్గాలు… త్వ‌ర‌లో ర‌థ‌సార‌థిగా ఖ‌రారు..!! తెలంగాణ‌లో ప్ర‌బ‌ల శక్తిగా ఎదుగుతున్న భార‌తీయ జ‌న‌తా పార్టీ..

(మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు..) క‌మ‌లం ర‌థ‌సార‌థిగా మ‌ల్కాజ్‌గిరి ఎంపీ, మాజీ సీనియ‌ర్ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఎంపిక దాదాపు ఖ‌రారైన‌ట్టు స‌మాచారం. వ‌చ్చే వారంలోపు బీజేపీ ప‌గ్గాల‌ను ఆయ‌న చేప‌ట్టే అవ‌కాశం ఉంది. పార్టీ సంస్థాగ‌త ఎన్నిక‌లు దాదాపు పూర్త‌వుతున్న…

You missed