Category: State News

ప‌దిశాతం మంది కూడా బ‌డిమెట్లెక్క‌లేదు… ఆన్‌లైన్ వైపే మొగ్గు..

ఆన్‌లైన్ చ‌దువుల‌కే పిల్ల‌లు మొగ్గు చూపారు. త‌ల్లిదండ్ర‌లు త‌మ పిల్ల‌ల‌ను బ‌ళ్ల‌కు పంపేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు. నేటి నుంచి పాఠ‌శాల‌లు పునఃప్రారంభించినా.. ప్ర‌భుత్వం రా రాండంటూ పిలిచినా అటువైపు ఎవ‌రూ వెళ్ల‌లేదు. హాస్ట‌ళ్లు లేవు. గురుకులాలు తెర‌వ‌లేదు. ప్రైవేటు స్కూలు బ‌స్సులు రోడ్డెక్క‌లేదు.…

ఆర్మూర్ రైతు భ‌రోసా దీక్ష… న‌న్ను పీసీసీ చీఫ్‌ను చేసింది.

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావ‌డంలో ఇందూరు పాత్ర కీల‌కం. ఇక్క‌డి నాయ‌కులే ప్ర‌ధాన కార‌ణం. ఇక్క‌డి దీక్షే అందుకు మార్గం సుగ‌మం చేసింది. ఇదేంటీ..? రేవంత్ పీపీసీ చీఫ్ అవ్వ‌డానికి.. నిజామాబాద్‌కు అస‌లు సంబంధం ఉందా? మ‌రీ టూమ‌చ్ కాక‌పోతే.…

గందర‌గోళ చ‌దువులు.. క్లారిటీ లేని నిర్ణ‌యాలు…

తెలంగాణలో విద్యా వ్య‌వ‌స్థ ఆగ‌మాగ‌మైంది. క‌రోనా ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో అప్ప‌టి నుంచి పాఠాలు అట‌కెక్కాయి. చ‌దువులు మూల‌ప‌డ్డాయి. ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల పేరుతో విద్య కొంద‌రికే ప‌రిమిత‌మైంది. ప్ర‌భుత్వ విద్య‌ను న‌మ్ముకున్న విద్యార్థులంతా న‌ష్ట‌పోయారు. ప్రైవేట్ వ్య‌వ‌స్థ మీద ఆధార‌ప‌డ్డ విద్యార్థుల‌కూ…

ఓవ‌ర్ టు ఈనాడు : ఆ గీత‌లు ఇక క‌న‌ప‌డ‌వు !

సుదీర్ఘ అనుబంధం నాలుగు ప‌దుల వ‌సంతాల అనుబంధం రామోజీ రావు మానస పుత్రుడిగా పేరు కార్టూన్ ఎడిట‌ర్ అన్న వ‌ర్డ్ నే క్రియేట్ చేయించుకున్న ధీశాలి ప్ర‌తిభా సంప‌న్నుడు అయిన శ్రీ‌ధ‌ర్ (వ్యంగ్య చిత్ర కారుడు) ఈనాడుకు రాజీనామా చేశారు…. మొద‌టి…

2ల‌క్ష‌ల పాత పింఛ‌న్లు అట‌కెక్కించారు… కొత్త వాటితో ఆశ‌లు రేకెత్తిస్తున్నారు…

హుజురాబాద్ ఉప ఎన్నిక‌ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఎప్పుడో ఇచ్చిన హామీల‌న్నీ గుర్తు తెచ్చుకుంటున్న‌ది. వాటిని అమ‌లు చేసేందుకు వ్య‌య‌ ప్ర‌యా సాలు ప‌డుతున్న‌ది. ప్ర‌జ‌ల‌ను న‌మ్మించేందుకు స‌ర్క‌స్ ఫీట్లు చేస్తున్న‌ది. అందులో భాగంగా వృద్ధుల పింఛ‌న్ వ‌య‌సును 65 నుంచి 57కు…

వెల్లువలా ‘కొత్త పింఛన్ వృద్దులు’

ప్ర‌భుత్వం గ‌తంలో ఇచ్చిన హామీ మేర‌కు 65 సంవ‌త్స‌రాల నుంచి 57 సంవ‌త్స‌రాల‌కు వ‌య‌సును కుదించి వృద్దాప్య పింఛ‌న్ ఇచ్చేందుకు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించింది. దీనికి ఈ రోజు చివ‌రి తేదీ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో క‌లిపి 6,26,333 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి.…

బ‌క్క కాంట్రాక్ట‌ర్లు బిక్క‌చ‌చ్చిపోయి… బ‌డా కాంట్రాక్ట‌ర్లు ప‌క్క రాష్ట్రాల‌కు త‌ర‌లి….

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన నాటి నుంచి కాంట్రాక్ట‌ర్ల వ్య‌వ‌స్థ రోజురోజుకి దిగ‌జారిపోతూ వ‌స్తున్న‌ది. మిష‌న్ కాక‌తీయ ప్రారంభ స‌మ‌యంలో టీఆరెస్ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులే కాంట్రాక్ట‌ర్ల అవ‌తారం ఎత్తారు. ప‌నులు చేయించుకుని బిల్లులు లేపుకున్నారు. ఆ త‌ర్వాత క్ర‌మంగా రాష్ట్ర బ‌డ్జెట్ త‌ల‌కిందుల‌వుతూ…

జ‌ర్న‌లిస్టుల ఇండ్ల క‌ల‌ల‌ను సాకారం చేయ‌డం టీఆరెస్ వ‌ల్ల అవుతుందా..చంటి క్రాంతి కిర‌ణ్‌…?

బాన్సువాడ ఎమ్మెల్యే, స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి త‌న నియోజ‌క‌వ‌ర్గంలో జ‌ర్న‌లిస్ట‌ల‌కు ఇండ్లు నిర్మించి ఇస్తున్నాడంట‌. ఇది చూసి అబ్బుర‌ప‌డ్డ మ‌న జ‌ర్న‌లిస్టు సంఘం నేత‌, అంధోల్ ఎమ్మెల్యే క్రాంతి కిర‌ణ్ .. అద్బుత‌మ‌ని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశాడు. ఆ ఫోటోలు…

20వేల ప్రైవేటు స్కూళ్లు మూత ప‌డ్డాయి..

క‌రోనా వ‌ల్ ప్రైవేటు స్కూళ్లు చాలా వ‌ర‌కు మూత ప‌డ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 20వేల వ‌ర‌కు మూత‌ప‌డ్డాయ‌ని చెబుతున్నారు. సెప్టెంబ‌ర్ 1 నుంచి కేజీ టు పీజీ విద్యా సంస్థ‌ల‌న్నీ తెర‌వాల‌ని ప్ర‌భుత్వం భావించిన నేప‌థ్యంలో.. ప్రైవేటు యాజ‌మాన్యాలు మాత్రం కోలుకోలేకుండానే…

‘అదిగో పులి.. ఇదిగో థ‌ర్డ్‌వేవ్‌..’ మ‌రో నాలుగు నెల‌లూ భ‌యం గుప్పిట్లోనే..

క‌రోనా థ‌ర్డ‌వేవ్ భ‌యం తెలంగాణ‌ను వెంటాడుతోంది. ‘అదిగో పులి వచ్చే..’ అనే చందంగా థ‌ర్డ్‌వేవ్ క్ష‌ణ‌క్ష‌ణం భ‌య‌పెడుతున్న‌ది. ప్ర‌పంచంలో, దేశంలో ఎక్క‌డా ఏ మూల క‌రోనా కేసులు పుట్టుకు వ‌చ్చినా ఇక్క‌డ మ‌నం గ‌జ్జున వ‌ణికే ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ఇప్ప‌టికే ఇది…