బీజేపీని బొంద పెట్టండి! అర్వింద్ చెల్లని రూపాయి! చేసిందేమీ లేదు.. చేయబోయేదీ ఏం ఉండదు! కిషన్రెడ్డి కేసీఆర్కు దత్తపుత్రుడు కల్వకుంట్ల ఫ్యామిలీని జైలుకు పోకుండా కాపాడుతున్నదే కిషన్రెడ్డి అన్ని వర్గాలకు అండగా ఉంటున్నా… అందుకే అందరివాడినయ్యా! నిజామాబాద్ సభలో సీఎం రేవంత్రెడ్డి
(దండుగుల శ్రీనివాస్) నయాపైసా ఉపయోగం లేని బీజేపీని రాష్ట్రంలో బొంద పెట్టాలని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 8 ఎంపీ సీట్లిస్తే.. ఇద్దరు కేంద్ర మంత్రులను చేసుకున్నారని, వారితో ఇంత వరకు నయాపైసా లాభం…
