20వేలతో పోయేదానికి .. నిండు ప్రాణం బలి.. 21 లక్షల పరిహారం..
అడవిపందుల బెడద కోసం కరెంటు పెట్టాడో రైతు. రాత్రి వేళలో పెట్టి.. ఉదయమే తీసేయ్యాలి. తీసేస్తాడు. కానీ ఈ రోజు మరిచాడు. ఫలితంగా ఓ యువకుడు ప్రాణాలు బలయ్యాయి. నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా మండలంలోని తిరుపెళ్లి గ్రామంలో ఇది జరిగింది.…