Tag: VANAKALAM

rice politics: బియ్యం.. రాజ‌కీయం… ఏదీ నమ్మాలె… రైతుల్లో అదే ఆందోళ‌న‌… ఎవ‌రి రాజ‌కీయాలు వారికి.. రైతుల గోస ప‌ట్టించుకునెదెవ్వ‌రు..?

బియ్యం రాజ‌కీయం గ‌ల్లీ నుంచి ఢిల్లీకి చేరింది. పారా బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) ఈ యాసంగి నుంచి కొన‌బోమ‌ని కేంద్రం ముందే తేల్చేసింది. ఇది రాష్ట్ర ప్ర‌భుత్వానికి కూడా తెలుసు. దీనికి సంబంధించిన పత్రాల‌పై కేసీఆర్ సంత‌కం కూడా చేశాడు.…

PADDY: కేంద్రం ఆంక్ష‌లు.. రాష్ట్రం నిర‌స‌న‌లు… వ‌రి వైపే రైతులు…రాష్ట్రంలో ప్యాడి డేంజ‌ర్ బెల్స్‌…

వ‌రి రాజ‌కీయం రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆగ‌మాగం చేస్తున్న‌ది. కేంద్రం ఈ విష‌యంలో త‌న‌ది క‌త్తీ కాదు నెత్తీ కాదు అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చేది లేదు.. అందుకే రాష్ట్ర ప్ర‌భ‌త్వాన్ని ఇరుకున పెట్టేందుకు.. బియ్యం సేక‌ర‌ణ‌పై ఆంక్ష‌లు…

You missed