ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఏం చెబుతున్నాయి.? ఇక్కడ ఇక ముందస్తేనా..? టీఆరెస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదు.. బీజేపీయే…
ఐదు రాష్రాటలకు సరికొత్త సమీకరణలకు తెర తీశాయి. ఇస్పటి వరకు ఢిల్లీకే పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ.. జాతీయ పార్టీగా అవతరించింది. బీజేపీకి ప్రత్యామ్నాయం ఆమ్ ఆద్మీ సత్తా చాటింది. మహామహులు, హేమాహేమీలను ఆద్ ఆద్మీ చీపురుతో తుడిపేసింది. రోజు కూలీలుగా…